Home » Karnataka Elections 2023
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతారణం చోటుచేసుకుంటోంది. విజయపుర జిల్లాలోని మసబినళలో స్థానికులు ఎన్నికల అధికారులపై దాడికి పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఎన్నికల అధికారులపై దాడులు చ�
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుంది. ఈ సమయంలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బీజేపీ కోసం కాదు బసవరాజు బొమ్మై..
కర్ణాటక ఎన్నికల్లో బళ్లారి నియోజక వర్గం అంటే కాస్త హాట్ హాట్ గానే ఉంటుంది. ఎందుకంటే బళ్లారిలో గాలి బ్రదర్స్ హవా ఒకప్పుడు మామూలుగా ఉండేది కాదు. అటువంటి బళ్లారి రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ప్రముఖులు కూడా భారీగా తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీంట్లో భాగంగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ్ మూర్తి , అతని భార్య సుధా మూర్తి జయనగర్లోని బిఎస్ఇ కాలేజీ పోలింగ్ బూత్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7గంటల నుంచి పోలింగ్ కొనసాగుతుంది.
రేపే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసిన కొన్నిగంటల తరువాత అర్థరాత్రి వేళ ప్రధాని నరేంద్ర మోదీ కన్నడ ప్రజలను ఉద్దేశించి ఓ వీడియోను విడుదల చేశారు.
Karnataka elections 2023: ప్రధాని మోదీ వారం రోజుల్లో 18 సభలు, 6 రోడ్ షోల్లో పాల్గొన్నారు.
Karnataka elections 2023: ఇది కర్ణాటక ప్రజలకు తాను చేస్తోన్న విన్నపమని మమతా బెనర్జీ చెప్పారు.
Karnataka elections 2023: కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ (Bhupender Yadav) నేతృత్వంలోని బీజేపీ బృందం ఈసీకి ఈ మేరకు విజ్ఞాపన పత్రం సమర్పించింది.