Home » Karnataka Elections 2023
కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ అధిక్యంత కొనసాగుతోంది. దీంట్లో భాగంగా కనకపుర స్థానం నుంచి పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ విజయం సాధించారు.
కొద్ది రోజుల క్రితమే ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా దక్కింది. జాతీయ హోదా వచ్చిన అనంతరం ఆప్కు ఇవే తొలి ఎన్నికలు. అయితే ఈ ఎన్నికల్లో ఆ పార్టీ కనుచూప మేరలోనైనా కనపించకపోవడం గమనార్హం. జాతీయ స్థాయిలో విస్తరించాలన్న ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీ�
గతంలో రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ లో చేరి కొన్ని రోజులు హడావిడి చేశారు. కాంగ్రెస్ తరపున MLA గా పోటీ చేద్దాం అనుకున్నాడు. కానీ కొన్ని అనివార్య కారణాలతో ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పేశాడు బండ్ల గణేష్. గతంలోనే ఇక రాజకీయాల్లోకి రాను అని ప్రకటి�
తాజాగా కర్ణాటకలో సైతం బీజేపీ ఓడిపోవడంతో దక్షిణాది నుంచి బీజేపీ వైట్ వాష్ అయిందని విమర్శకులు అంటున్నారు. ఇక బీజేపీ గిట్టని నెటిజెన్లు అయితే ‘బీజేపీ ముక్త్ సౌత్ ఇండియా’ అంటూ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్ట్యాగ్ ట్విట�
కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలంటే తన తండ్రి సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి కావాలి. బీజేపీ అవినీతిని సరిచేసే సత్తా నా తండ్రికి మాత్రమే ఉంది.
జనతాదశ్ సెక్యూలర్ పార్టీ 25 స్థానాల్లో ఆధిక్యం సాగిస్తోంది. ఈ ఎన్నికల్లో విచిత్రంగా ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక స్వతంత్ర అభ్యర్థి మాత్రమే గెలిచారు. కాగా ఈసారి ఆ సంఖ్య ఐదుకు పెరగడం గమనార్హం.
కాంగ్రెస్కి పూర్తి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. ఇతర రాష్ట్రాలపై కర్ణాటక ఎన్నికల ప్రభావం ఉండదు. అసెంబ్లీలో కాంగ్రెస్ బలపడినా లోక్సభ ఎన్నికల్లో 28 స్థానాలు బీజేపీ గెలుచుకుంటుంది.
ప్రస్తుతం లెక్కింపులో కాంగ్రెస్ పార్టీకి 43 శాతానికి పైగా ఓట్లు వస్తున్నట్లు ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడిస్తోంది. అయితే సీట్లలో 30 స్థానాలకు పైగా వెనుకబడిపోయిన భారతీయ జనతా పార్టీ.. ఓట్ల విషయంలో మాత్రం గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లను కాపాడుక�
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో హవా కొనసాగిస్తున్న కాంగ్రె జేడీఎస్ కంచుకోట మైసూర్ లోనూ కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. అలాగే కోస్టల్ కర్ణాటక, ముంబై కర్ణాటకలో కూడా ఆధిక్యతను కొనసాగి కర్ణాటకలో మెజారిటీ స్థానాల్లో ముందంజలో ఉంది హస్తం పార్టీ. దీంత�
ర్ణాటకలో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. కాంగ్రెస్ గెలుపు సాధించాలని ఆకాంక్షిస్తు కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షురాలు ప్రియాంకా గాంధీ సిమ్లాలోని జహు హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూజలు చేసిన ఫోటోలు, వీడియోలు పూజలు చేసిన తరువాత �