-
Home » Karnataka State
Karnataka State
యువకుడితో ఇద్దరు పిల్లల మహిళ వివాహేతర సంబంధం.. ఇంట్లో తెలియడంతో.. హోటల్కు తీసుకెళ్లి దారుణం..
ఐటీ ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడితో వివాహమై, ఇద్దరు కుమార్తెలు కలిగిన మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది.
సిద్ధరామయ్యే మా రాముడు...కర్ణాటక కాంగ్రెస్ నాయకుడి సంచలన వ్యాఖ్యలు
కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు హోల్కెరె ఆంజనేయ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను రాముడితో పోల్చారు. ఎవరైనా అయోధ్యలోని రామమందిరానికి వెళ్లి రాముడిని ఎందుకు పూజించాలని ఆయన ప్రశ్నించారు....
కర్ణాటకలో 60 శాతం కన్నడ భాషలో సైన్ బోర్డులు...ఆర్డినెన్స్ తీసుకువస్తామన్న సీఎం సిద్ధరామయ్య
కన్నడ భాష విషయంలో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. కన్నడ భాషా సమగ్రాభివృద్ధి చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు....
మాస్కులు, వ్యాక్సిన్, ఐసోలేషన్...ఇవీ సర్కార్ తాజా కొవిడ్ మార్గదర్శకాలు
కర్ణాటక రాష్ట్రంలో కొవిడ్ -19 జేఎన్ 1 కొత్త సబ్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొవిడ్ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రజలు కొవిడ్ వైరస్ వ్యాప్తిచెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వ మంత్ర�
ఉగ్రవాద నెట్ వర్క్ కేసులో ఎన్ఐఏ దాడులు
దేశంలోని పలు ప్రాంతాల్లో సోమవారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఆకస్మిక దాడులు చేసింది. కర్ణాటక, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీలోని ఉగ్రవాద నెట్ వర్క్ లో భాగంగా 19 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది.....
దేశంలో మళ్లీ కొవిడ్ కేసులు.. అయిదుగురి మృతి
భారతదేశంలో మళ్లీ కొవిడ్ కేసులు ప్రబలుతున్నాయి. దేశంలో తాజాగా 335 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ మహమ్మారితో బాధపడుతున్న అయిదుగురు మరణించడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేరళ రాష్ట్రంలో నలుగురు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒకరు కరోనాతో మర�
కొవిడ్ కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తి.. కర్ణాటకలో హైఅలర్ట్
దేశంలో కొవిడ్ -19 కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించారు. పొరుగున ఉన్న కేరళలో పెరుగుతున్న కొవిడ్-19 కేసులు, కర్ణాటకలో స్వల్పంగా కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో రాష్ట్రం హై అలర్ట్లో ఉంద�
గౌరీలంకేష్ హత్య కేసులో నిందితుడికి హైకోర్టు బెయిల్
జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితుడు మోహన్ నాయక్కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నాయక్ కు మొదటిసారి బెయిల్ లభించింది. బెంగళూరు శివార్లలోని కుంబళగోడులో నాయక్ ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు సాక్షులు చెప్పారు....
ఐఎస్ఐఎస్ కుట్ర కేసులో మహారాష్ట్ర, కర్ణాటకలో ఎన్ఐఏ దాడులు
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారుల బృందాలు శనివారం ఆకస్మిక దాడులు జరిపాయి. మహారాష్ట్ర, కర్ణాటకలోని 41 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించాయి....
తెలంగాణ సరిహద్దు అసెంబ్లీ సెగ్మెంట్లలో పొరుగు రాష్ట్రాల ప్రభావం...పొరుగు నేతల ప్రచారం
ప్రస్థుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో సరిహద్దుల్లోని 30కిపైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పొరుగు రాష్ట్రాల ప్రభావం పడింది. తెలంగాణ సరిహద్దుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. దీంతో తెలంగాణ ఎన్న�