Home » Karnataka State
కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరులోని రెండు హోటళ్లలో మటన్ బిర్యానీలో బీఫ్ కలిపారని హిందూ సంఘాల నేతలు ఆరోపించారు. హిందూ సంఘాల నేతల ఫిర్యాదుతో పోలీసులు చిక్కమగళూరులోని రెండు హోటళ్లపై ఆకస్మిక దాడులు చేశారు. ఈ ఆకస్మిక దాడుల్లో బీఫ్ ను పట్టుకు�
దేశంలోని పలు రాష్ట్రాల్లో శనివారం భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. డిల్లీ, నోయిడా, గురుగ్రామ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు....
దేశంలోని పలు రాష్ట్రాల్లో వచ్చే ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ శనివారం వెల్లడించింది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది....
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఉగ్రవాదులు పేలుళ్లకు పన్నిన వ్యూహాన్ని బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు రట్టు చేశారు. బెంగళూరు నగరంలో పేలుళ్లకు ప్లాన్ చేసిన ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను బెంగళూరు సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చే�
కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో వెల్లువెత్తిన వరదల వల్ల 8 మంది మృతి చెందారు. కోస్తా పరిధిలోని దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో కురిసిన భారీవర్షాల వల్ల 8 మంది మరణించారని అధికారులు చెప్పారు....
మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం కోసం ఓ హిందూ వ్యక్తి ఏకంగా బుర్ఖా వేసుకొని మహిళ అవతారం ఎత్తిన ఉదంతం కర్ణాటక రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. ఈ ఉచిత బస్సు పథకాన్ని పొందాలని ధార్వాడ్ జిల్లాకు చెందిన వీరభద్రయ్య అనే వ్యక్తి ఏకంగా బుర్ఖా వ�
నదిలో ఉన్న ఓ మొసలి ఏకంగా ఇంట్లోకి వచ్చిన ఘటనతో ప్రజల్లో తీవ్ర కలకలం చెలరేగిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని కృష్ణానదీ తీరంలోని శక్తినగర్ గ్రామంలో వెలుగుచూసింది. హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన అటవీ శాఖ అధికారులు మొసలిని తాళ్లతో బంధించడంతో ప్రజ�
కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హాసన్ జిల్లా గాంధీనగర్ గ్రామ సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో.. నలుగురు చిన్నారులు సహా తొమ్మిది మంది మృతి చెందారు.
కర్ణాటక ప్రతిపక్ష నేత సిద్దరామయ్య, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, ప్రముఖ అభ్యుదయ సాహితీవేత్త కె.వీరభద్రప్ప సహా 64 మందిని హతమారుస్తామంటూ వచ్చిన సందేశాలు కలకలం సృష్టిస్తున్నాయి
తీవ్రవాది అల్ జవహరి వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంతా బిస్వా స్పందిస్తూ..ఎవరో ఎదో చెప్పారని భారత్ లోని ముస్లింలు చట్టాన్ని అగౌరపరిచే స్థితిలో లేరని అన్నారు