Home » Karnataka State
భజరంగ్ దళ్ కార్యకర్తను కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని శివమొగా జిల్లాలో సంచలనంగా మారింది.
రాష్ట్ర ధార్మిక పరిషత్ కీలక నిర్ణయం తీసుకుంది. దేవాలయాల్లో డ్రెస్ కోడ్ తీసుకురావాలని నిర్ణయించింది. తమ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది.
100 మంది నర్సింగ్ విద్యార్థులు కరోనా బారినపడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లాలో చోటుచేసుకొంది. అయితే కరోనా సోకిన వారిలో చాలామందిలో లక్షణాలు లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. కాగా కరోనా సోకిన వారిలో కొద్దిమంది తాజాగా కేరళ నుంచి వచ్చిన వారు ఉన
ఓ బైక్ దొంగ అర్ధరాత్రి ఓ ఇంటి ముందున్న బైకును దొంగతనం చేశాడు. అక్కడే దాన్ని స్టార్ట్ చేస్తే సౌండ్ వచ్చి ఎవరైనా లేస్తారని భావించిన దొంగ దాన్ని అలానే తోసుకుంటూ కాస్త దూరం తీసుకెళ్లాడు. అక్కడ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాడు.. కానీ ఎన్నిసార్లు కిక�
poultry farmers and merchants : కోళ్ల ఫారం యజమానులు, కోళ్ల కంపెనీల మధ్య జరిగిన గొడవల కారణంగా..కోడిపిల్లలు అడవుల పాలయ్యాయి. ఆగ్రహానికి గురైన పెంపకందారులు కోడి పిల్లలను అడవుల్లో వదిలిపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు వాటిని బ్యాగుల్లో తీసుకుని వ�