Home » Karnataka State
హిజాబ్పై ఎలాంటి నిషేధం లేదని కర్ణాటక విద్యాశాఖ మంత్రి ఎంసీ సుధాకర్ స్పష్టం చేశారు. కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ కొత్త డ్రెస్ కోడ్ను విడుదల చేసిన తర్వాత ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సుధాకర్ వివరణ ఇచ్చారు.....
కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థినులు పరీక్ష హాలులోకి ప్రవేశించే ముందు వారి మంగళసూత్రాలను తీసివేయాలని పరీక్ష అధికారులు కోరడం వివాదాన్ని రేకెత్తించింది....
కర్ణాటక రాష్ట్రంలో ఈద్ మిలాద్ వేడుకల సందర్భంగా రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో అయిదుగురు గాయపడ్డారు. శివమొగ్గ జిల్లా రాగిగుడ్డ సమీపంలోని శాంతినగర్ లో ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ ఊరేగింపు సందర్భంగా కొంతమంది వ్యక్తులు ఒక వర్గానికి చెందిన వ్యక్తు
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో కార్పూలింగ్పై నిషేధం విధిస్తూ బెంగళూరు రవాణశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని రవాణా శాఖ కార్పూలింగ్ చట్టవిరుద్ధమని ప్రకటించింది....
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కర్ణాటక బంద్ సందర్భంగా 44 విమానాలను రద్దు చేశారు. పొరుగున ఉన్న తమిళనాడుకు కావేరీ నది నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ కన్నడ సంఘాలు రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బెంగళూరు అంతర్జాతీయ విమ�
తమిళనాడుకు కావేరి జలాల విడుదలపై నిరసన తెలపడానికి కన్నడ రైతులు శుక్రవారం కర్ణాటక రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతులు బంద్ పాటిస్తున్నారు. ఈ బంద్ సందర్భంగా మాండ్యా జిల్లాల్లో 144 సెక్షన్ ను విధ�
కేవలం ఒక కిలోమీటరు దూరం ప్రయాణానికి రెండు గంటల సమయం పట్టిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో తాజాగా వెలుగుచూసింది. బెంగళూరులో బుధవారం అసాధారణంగా పెరిగిన ట్రాఫిక్ వల్ల నగర ప్రజలు అవస్థలు పడ్డారు. పెరిగిన వాహనాల రద్దీతో వాహనచోదకులు �
మైసూరు నగరంలో ఓ వ్యక్తి ఇంటి నుంచి 9 పాములు, 4 పిల్లులను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నగరంలో ఓ వ్యక్తి ఇంటిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ సెల్ అధికారులు దాడి చేశారు....
ప్రజలకు అనారోగ్యాన్ని పంచుతున్న హుక్కా బార్లపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిషేధం విధించాలని యోచిస్తోంది. దీంతోపాటు పొగాకు వినియోగించే చట్టబద్ధమైన వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కర్ణాటక రాష్ట్ర ఆరోగ
కర్ణాటక రాష్ట్ర మంత్రులు కొత్త హై-ఎండ్ హైబ్రిడ్ కార్లను పొందనున్నారు. ఒక్కో మంత్రికి ఒక కారు చొప్పున 33 కార్లను కొనుగోలు చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.9.9 కోట్లను బడ్జెట్ లో కేటాయించింది....