karnataka

    కరోనా సూచనను పట్టించుకోని కర్ణాటక సీఎం….భారీ వివాహ వేడుకకు హాజరు

    March 16, 2020 / 01:47 PM IST

    కరోనా వైరస్ దృష్ట్యా దేశంలోని పలు రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మాల్స్,థిముటర్లు,బార్లు,రెస్టారెంట్లు అన్నింటినీ చాలా రాష�

    కేఫే కాఫీ డే ఫౌండర్ ఆత్మహత్య వెనుక షాకింగ్ నిజాలు…2వేల కోట్లు మిస్సింగ్

    March 16, 2020 / 12:06 PM IST

    గతేడాది జులైలో కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్ధార్థ కర్ణాటకలోని నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఆత్మహత్య కేసులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిద్ధార్థ అను�

    కొనేవాళ్లులేక 6వేల కోళ్లను పూడ్చేశారు

    March 12, 2020 / 09:26 AM IST

    చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. మనుషుల ప్రాణాలు తీస్తోంది. వేలాది మంది మృత్యువాత పడ్డారు. లక్షలాది మంది కరోనా

    షేక్ హ్యాండ్ వద్దు…నమస్తే ముద్దు : కరోనా కట్టడికి కర్ణాటకలో కొత్త క్యాంపెయిన్

    March 11, 2020 / 03:11 PM IST

    కర్ణాటకలో ఇప్పటివరకు నాలుగు కరోనా(కోవిడ్-19) పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇటీవల అమెరికా వెళ్లి వచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కి మొదట కరోనా సోకినట్లు నిర్థారణ అవగా, ఆ తర్వాత అతని భార్య,కూతరు,అతడితో దుబాయ్ నుంచి బెంగళూరు వరకు విమానంలో

    మధ్యప్రదేశ్‌లో మారిన రాజకీయం…బీజేపీకి షాకిచ్చిన 12మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు

    March 11, 2020 / 11:19 AM IST

    మధ్యప్రదేశ్ లో 21మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా చేసినవారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. రాజీనామాలు చేసిన వారిలో 19మంది ప్రస్తుతం బెంగళూరు శివార్లలోని ఓ రిసార్ట్ లో ఉన్న విషయం తెలిసిం

    కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన డీకే శివకుమార్

    March 11, 2020 / 10:22 AM IST

    కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ను బుధవారం(మార్చి-11,2020) కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో మంగళవారం మాజీ కర్ణాటక

    భారత్ లో తొలి కరోనా మరణం!

    March 11, 2020 / 08:51 AM IST

    కరోనా వైరస్ సోకినట్లు అనుమానిస్తున్న కర్ణాటకలోని కలబురిగికి చెందిన ఓ వ్యక్తి ఇవాళ(మార్చి-11,2020)ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన వ్యక్తిని 76ఏళ్ల మొహమ్మద్ హుస్సేన్ సిద్దిఖీగా అధికారులు గుర్తించారు. చనిపోయిన వ్యక్తి  యొక్క శాంపిల్స్ ను బెంగళూరు

    ద కింగ్ ఆఫ్ కంబాల: 45 మెడల్స్ తో ఇండియన్ బోల్డ్ శ్రీనివాస్ గౌడ ఆల్ టైం రికార్డ్

    March 10, 2020 / 08:08 AM IST

    కర్నాటకలో ఆదివారం ముగిసిన దున్నల పరుగుపందాల్లో కంబాల జాకీ, శ్రీనివాస గౌడ, ఏకంగా 15 ఈవెంట్లలో 46 మెడల్స్ గెలిచాడు.  చివరిదైన జోడుకర కంబలా రేసు (జోడి దున్నల పరుగు)లో నాలుగు మెడల్స్ కొట్టేశాడు. మూడు గోల్డ్, ఒక రజితంలో మొత్తం ఈ సీజన్ లో పతకాల సంఖ్యన�

    బెంగళూరు వ్యక్తికి కరోనా పాజిటివ్

    March 9, 2020 / 02:42 PM IST

    బెంగళూరులో ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. పరీక్షలో ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలిందని కర్ణాటక వైద్యవిద్యాశాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ తెలిపారు. కరోనా సోకిన వ్యక్తి ఇటీవల అమెరికాకు వెళ్లి వచ్చారని మంత్రి తెలిపారు. కరోనా సోకిన వ్�

    18 ఏళ్ల యువతిని పెళ్ళి చేసుకున్న 48 ఏళ్ల కామబాబా అరెస్ట్

    March 9, 2020 / 04:49 AM IST

    పాద పూజ చేయాటానికి వచ్చిన 18 ఏళ్ల యువతిని మాయమాటలతో  లోబర్చుకుని తిరుపతి తీసుకువెళ్ళి  పెళ్ళి చేసుకున్న కర్ణాటక కు చెందిన దొంగబాబ రాఘవేంద్ర(48)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై 9 క్రిమినల్ కేసులు నమోదు చేశారు.  కారణమేంటో తెలీదు కా

10TV Telugu News