Home » karnataka
పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆ వ్యక్తి తనకే చెందాలనే కోరిక పెరిగి పోవటంతో ఓ కుటుంబం రోడ్డు పాలయ్యింది. ఇద్దరు చిన్నారులు అనాధలవ్వగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలోని చిక్ మగుళూరు జిల్లా కడూరులో డాక్టర్. రేవంత్ డెంట
ఓ అమ్మాయిని ర్యాగింగ్ చేశారని.. ఆమె సన్నిహితులు బాయ్స్ హాస్టల్లోకి వెళ్లి నానా రభసా చేశారు. హాస్టల్ కొచ్చి ఇష్టమెచ్చినట్లుగా రెచ్చిపోయారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. కర్ణాటకలోని బెల్గాంలో ఫిబ్రవరి 23న జరిగింది. డాక్టర్ బీఆర్ అంబే�
కేరళలో రాష్ట్రపతి పాలన విధించాలని కర్నాటక సీఎం యడియూరప్ప సన్నిహితురాలు, బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే డిమాండ్ చేశారు. కేరళ ఓ ఉగ్ర శిబిరంలా మారిందని ఆమె ఆరోపించారు. పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (POF) మార్కు ఉన్న 14 లైవ్ బుల్లెట్లు కేరళలో లభించడ
సీఏఏ వ్యతిరేక సభలో విద్వేష వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ నాయకుడు వారిస్ పఠాన్ పై విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసినందుకు కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి-15,2020న కర్ణాటక రాష్ట్రంలోని కలబుర్గిలో
ఫుడ్ ప్రియులు ఏ కొత్త టేస్ట్ వచ్చినా అక్కడ వాలిపోతారు. ట్రెండ్లీ ఫుడ్ ను చక్కగా ఆస్వాదిస్తారు. ఎంకరేజ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తారు. అటువంటిదే ‘ఐస్ క్రీమ్ దోశ’. ఈ ‘ఐస్ క్రీమ్ దోశ’ ఫిదా అయిపోయారు బెంగళూరు వాసులు. నేను ట్రెండ్ ఫాలో అవను ట్రెండ్ స�
బెంగళూరు పోలీసులు జుంబా డాన్స్ ను ఇరగదీశారు. ఆటల్లో తేలిపోయారు. పోలీసులు డాన్స్ వేస్తే ఎట్టుంటదో తెలుసా అన్నట్లుగా ఉత్సాహంగా..ఆనందంగా ఆడిపాడారు. బెంగళూరు ‘నార్త్-ఈస్ట్ డివిజన్ పోలీసు సిబ్బంది ‘రిథమిక్ స్ట్రెస్ బస్టర్ – జుంబా ప్రోగ్రా�
కర్ణాటక రాజధాని బెంగళూరులో గురువారం(ఫిబ్రవరి-20,2020)సీఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన ‘సేవ్ కాన్స్టిట్యూషన్’పేరుతో సభ జరిగింది. అయితే సభా వేదికపై ఓవైసీ సమక్షంలో పాకిస్తాన్ జిందాబాద్ అంట
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హనుమంతుడి విగ్రహాన్ని కర్ణాటకలోని హంపిలో ఏర్పాటు చేస్తున్నారు. హనుమంతుడి జన్మస్థలం అయిన కిష్కింద నేటి హంపిగా భావిస్తున్నారు. హంపిలో సుమారు 215 అడుగులు ఎత్తైన విగ్రహాన్ని నిర్మించేందుకు నిర్ణయించారు
కర్ణాటకలోని లింగాయత్ మఠానికి ఓ ముస్లిం వ్యక్తి అధిపతిగా నియమితులు కానున్నారు. గడగ్ జిల్లాలోని మురుగేంద్ర పౌరనేశ్వర మఠంలో ఫిబ్రవరి 26న ఈ అరుదైన ఘట్టం ఆవిష్కృతంకానుంది. మఠానికి చెందిన గోవింద్ భట్, బసవేశ్వరుడి బోధనలపై దివాన్ షరీఫ్ ముల్లా �
వాడో రేపిస్ట్ కమ్ శాడిస్టు సీరియల్ కిల్లర్. ఒంటరిగా ఉండే అమ్మాయిల్నే టార్గెట్ చేస్తాడు. ప్రేమ పేరుతో నమ్మించి వారికి సైనేడ్ తినిపించి అత్యాచారాలు చేసి రాక్షసానందం పొందేవాడు. అలా ఒకరూ ఇద్దరూ కాదు ఏకంగా 20మంది అమ్మాయిలను ప్రేమ పేరుతో నమ్మిం