Home » karnataka
ఇలా చేస్తే కరోనా వైరస్ సోకదట..అని ఎవరైనా చెబితే చాలా ప్రజలు దాన్ని ఫాలో అయిపోతున్నారు. అంతగా భయపెట్టేస్తోంది మరి కరోనా. కరోనా సోకకుండా ఉండేందుకు ఇప్పటికే వినూత్నమైన మాస్క్ ల గురించి చూశాం. ఇప్పుడు తాజాగా ఏకంగా ఆవు పేడతో స్నానం చేసేస్తున్నార�
వాడో దొంగ స్వామి. వయసు 48 ఏళ్లు. తన మాయ మాటలతో 18 ఏళ్ల అమ్మాయిని లోబర్చుకున్నాడు. ఆ తర్వాత పారిపోయి తిరుపతిలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయ్యాక తన నిజ
కర్నాటక రాష్ట్రం రాయచూరులో దారుణం జరిగింది. 45 ఏళ్ల ఆంటీ 19 ఏళ్ల కుర్రాడితో పారిపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ మహిళ వివాహిత. భర్త ఉన్నాడు,
స్మార్ట్ ఫోన్లు వాడకం పెరిగాక నేరాలు కూడా అదే స్ధాయిలో పెరిగిపోతున్నాయి. వీటిని ఎక్కడ ఉపయోగించాలి…ఎక్కడ ఉపయోగించకూడదు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాడేస్తున్నారు. విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు తన వద్దనే చదువ�
కొన్ని చట్టాల ప్రకారం భర్త తదనంతర ఆస్తి భార్యకి…. తండ్రి తదనంతరం ఆస్తి కొడుక్కి వస్తుంది. కానీ… ఆస్తి సంపాదించటం కోసం ఎంతటి దారుణానికైనా పాల్పడుతున్నారు ప్రజలు. అందులో వావి వరసలు కూడా మర్చిపోయి అక్రమ సంబంధాలు పెట్టుకుని నేరాలు చేసేస్తు�
ప్రపంచమంతా ఇప్పుడు కరోనా(కోవిడ్)వైరస్ గురించి భయపడుతున్న సమయంలో దక్షిణ భారతదేశంలో మరో రోగం విజృభిస్తుంది. మంకీ ఫీవర్ గా కూడా పిలిచే కైసనూర్ ఫారెస్ట్ డిసీస్(KSD)ఇప్పుడు కర్ణాటకలో విజృంభిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో ఈ వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజు
దొంగతనం అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా ధైర్యం కావాలి. ఎంతో అటెన్ష్ గా ఉండాలి. ఏ మాత్రం దొరికినా ప్రాణాలకే ప్రమాదం. దొంగలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే
రెండున్నర దశాబ్దాలకుపైగా నేర సామ్రాజ్యాన్ని నడిపిన అండర్ వరల్డ్ డాన్ రవి పుజారిని ఎట్టకేలకు బెంగళూరుకు తీసుకొచ్చారు కర్ణాటక పోలీసులు. పశ్చిమ ఆఫ్రికా దేశమైన సెనెగల్ లో పుజారిని గేతేడాది జనవరి-31న స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. సెనెగల్
పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆ వ్యక్తి తనకే చెందాలనే కోరిక పెరిగి పోవటంతో ఓ కుటుంబం రోడ్డు పాలయ్యింది. ఇద్దరు చిన్నారులు అనాధలవ్వగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలోని చిక్ మగుళూరు జిల్లా కడూరులో డాక్టర్. రేవంత్ డెంట
ఓ అమ్మాయిని ర్యాగింగ్ చేశారని.. ఆమె సన్నిహితులు బాయ్స్ హాస్టల్లోకి వెళ్లి నానా రభసా చేశారు. హాస్టల్ కొచ్చి ఇష్టమెచ్చినట్లుగా రెచ్చిపోయారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. కర్ణాటకలోని బెల్గాంలో ఫిబ్రవరి 23న జరిగింది. డాక్టర్ బీఆర్ అంబే�