Home » karnataka
పొలాల్లో డ్రోన్ కూలిపోవటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భారీ శబ్దం రావడంతో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ప్రమాద స్థలానికి చేరుకున్నారు.
ఇది మరోసారి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రారంభించిన రాజకీయ ఎజెండా అని బీజేపీ ఆరోపించింది. పాఠశాలలో వీర్ సావర్కర్ గీతాలాపనను ప్రజలు వ్యతిరేకిస్తున్న తీరు ఆశ్చర్యంగా ఉందని మాజీ ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష
ఏకంగా రూ.25 కోట్ల విలువైన 78వేల 678 బీరు బాక్సులను సీజ్ చేశారు. Beer Seized
భర్త నల్లగా ఉన్నాడని భార్య అతన్ని వేధించారు. దీనిపై అతను కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.
8నెలల సానిధ్య ఆడుకుంటూ వెళ్లి స్విచ్ బోర్డుకు పెట్టిన ఫోన్ ఛార్జర్ పిన్ ను నోట్లో పెట్టుకుంది. Mobile Charger
నడవలేకపోతున్నానయ్యా ఒకటే నొప్పులు ఏదైనా సహాయం చేయండయ్యా అంటూ ఆయన ఇంటికెళితే నవ్వుతు పంపిస్తున్నాడు ఆ ఎమ్మెల్యే. ఆర్థిక సహాయం కోసం వెళితే సమస్యల్ని పరిష్కరించి తన నియోజకవర్గ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు.
జార్జ్ కు ఓ యువతి ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు తరచూ కలుకుంటూవుండేవారు. అయితే, జార్జ్ ప్రవర్తన నచ్చక అతన్ని ఆమె దూరం పెట్టారు.
హైవేలపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఇండియాలో ఏటా 1.5 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో పాటు ట్రాఫిక్ చట్టాల అమలులో వైఫల్యం కూడా ఈ ప్రమాదాలకు కారణంగా కనిపిస్తో�
90 నిమిషాల తర్వాత గవర్నర్ మరొక విమానంలో హైదరాబాద్ బయల్దేరారు. కాగా, ఈ అంశంపై గవర్నర్ హౌస్ అధికారులు నోరు మెదపలేదు. దీనిపై ఎయిర్ ఏషియా అధికారులు కూడా స్పందించలేదు
అతి వేగంతో వచ్చిన కారు ఓ బైక్ను, విద్యార్ధినులను ఢీ కొట్టిన ఘటన కర్ణాటకలో జరిగింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. సీసీ కెమెరాలో రికార్డైన ఈ ప్రమాద ఘటన వీడియో వైరల్ అవుతోంది.