Home » karnataka
మే నెలలో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 224 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకుంది. దాని ఓట్ల శాతం 43 శాతం.
కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహిళలు, చిన్నారులు సహా 13 మంది ఈ ప్రమాదంలో మరణించారు.
విద్యుత్ కోతలను నిరసిస్తు రైతులు వితనూత్నంగా తమ నిరసనలను వ్యక్తంచేశారు. రైతులు ట్రాక్టర్ పై ఓ మొసలిని తీసుకొచ్చి హెస్కామ్ సబ్ స్టేషన్ లో వదిలారు.
‘శుభలగ్నం’ సినిమాను తలపించేలా ఓ రియల్ స్టోరీ జరిగింది. తన భర్తను అతని ప్రియురాలికే అమ్మేసింది భార్య. ఈ రియల్ శుభలగ్నం స్టోరీలో ట్విస్టులే ట్విస్టులు,,
స్వాధీనం చేసుకున్న రూ.3కోట్ల నగదును ఐటీ శాఖకు అప్పగించారు. AMR సంస్థ ఆఫీసులు, మహేశ్ రెడ్డి నివాసాల్లో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. Hyderabad
బస్టాపుని దిట్టంగా స్టెయిన్లెస్-స్టీల్ తో చేశారు. దాన్ని ఎలాగైనా దోచుకెళ్లాలని దొంగలు ప్లాన్ వేసుకున్నారు.
ఫార్ములాలో జూన్ 1 నుంచి మే 31 వరకు నీటి సంవత్సరంగా పరిగణించబడుతుంది. ఈ కారణంగానే కావేరీ వివాదం జూన్ తర్వాతే మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు.
భారత్ తొలి ప్రధానమంత్రి నెహ్రూ కాదు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ వ్యాఖ్యానించారు.
శుక్రవారం దేవెగౌడ, కుమారస్వామి ప్రధాని మోదీని కలుస్తారు. ఆ తర్వాత ఎన్డీఏలో
మెహకార్కు చెందిన మురళీధరరావు మాణిక్రావు కులకర్ణి అనే వ్యక్తి 1965 ఏప్రిల్ 25న రెండు గేదెలు, దూడను దొంగిలించిన ఘటనపై మెహకార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.