Home » karnataka
అది వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఓ అద్భుత దేవాయలం. యోగ ముద్రతో దర్శనమిచ్చే స్వామి. ఆ స్వామి పాదాల చెంత పొంగిపొర్లే పవిత్ర గంగాజలం. ఈ నీటిని సేవిస్తే సకల రోగాలు మటుమాయం అవుతాయట..
మహిళలు తమకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చని సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకుంటారు? ఏం తింటారు? అనేది వారి వ్యక్తిగతమైన విషయమని చెప్పారు.
దేశంలో మరోసారి కోవిడ్ మహమ్మారి పంజా విసురుతోంది. దేశంలో కోవిడ్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి.
చిక్ బళ్లాపూర్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
అధికారం లేకుండానే కాంగ్రెస్ నేతలు లేకితనంతో చిల్లర ప్రచారాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. సంప్రదాయాలు తెలియకుండా క్యాబినెట్ మీటింగ్ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని వార్తాపత్రికల్లో ప్రకటనలు జారీ చేయడంపై ఎన్నికల కమిషన్ నోటీసు జార�
ఉద్యోగులు పనిలో ఉండగా కార్యాలయం క్యాంపస్లోని బి బ్లాక్కు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే వారందరినీ క్యాంపస్ ప్రాంగణం నుంచి బయటకు పంపించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ధనిక నేతలు లేదంటే గౌడ (వొక్కలిగ) నాయకులు అయితే ప్రజల నుంచి కూడా మద్దతు ఉంటుంది. కానీ ఇక్కడ దళితుల పరిస్థితి అలా కాదు. ఎవరూ మద్దతు ఇవ్వరు. దురదృష్టకరమైన ఈ వాస్తవం మాకు కూడా తెలుసు
దాడి చేసిన వ్యక్తి మొదట మహిళ హసీనా, ఆమె పిల్లలు అఫ్నాన్, ఐనాజ్లను కత్తితో పొడిచాడు. అసిమ్ అరుపులు విని బయట ఆడుకుంటున్న మరో చిన్నారి ఇంట్లోకి పరిగెత్తడంతో దాడి చేసిన వ్యక్తి అతడిని కూడా చంపేశాడు
కిషోర్ ను కఠిన శిక్ష విధించాలని ప్రతిభ తండ్రి సుబ్రమణి కోరారు. అలాగే కిషోర్ తల్లి కూడా తన కూతురు ప్రతిభను వరకట్నం కోసం వేధించినట్లు ఆరోపించారు. ప్రతిభ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కిషోర్ పై హత్య నేరం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చ