Home » karnataka
భారీ వర్షాల కారణంగా రానున్న రెండు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఐఎండి రెడ్ అలర్ట్ ప్రకటించింది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో 24 గంటల్లో 40 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయింది.
బీజేపీ, జేడీఎస్ రెండూ ప్రతిపక్ష పార్టీలు కావడంతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని అసెంబ్లీ లోపలా, బయటా నేను ఇప్పటికే చెప్పాను. ఈరోజు ఉదయం కూడా మా పార్టీ ఎమ్మెల్యేలు రాబోయే రోజుల్లో ఎలా ఉండాలనే దానిపై చర్చించ
ఇటీవలి కాలంలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరూ ఢిల్లీలోని తమ అధికారిక నివాసాల నుంచి బహిష్కరించబడ్డారు. ఈ ఏడాది ఏప్రిల్లో వాయనాడ్ నుంచి లోక్సభ సభ్యత్వం రద్దు కావడంతో 12, తుగ్లక్ రోడ్ లో ఉన్న తన అధికారిక నివాసాన్ని రాహుల్ ఖాళీ చేశారు.
కొద్ది రోజుల నుంచే బీజేపీతో జేడీఎస్ పొత్తు పెట్టుకుంటుందనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే వాటిపై అటు జేడీఎస్ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ ఎట్టకేలకు శుక్రవారం దీనిపై కుమారస్వామి ఓ క్లారిటీ ఇచ్చేశారు.
కర్ణాటక ఎమ్మెల్యే కేహెచ్ పుట్టస్వామి రూ.1,267 కోట్ల విలువైన ఆస్తులతో రెండో స్థానంలో, అదే రాష్ట్రానికి చెందిన..
అంతకు ముందు సభలో తీవ్ర ఆందోళన కొనసాగింది. ఈ గందరగోళం మధ్యే ప్రభుత్వం ఐదు బిల్లును ఆమోదించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు బిల్లులు సభలో ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందాయి
ఓ శాంట్రో కారు ట్రక్కును ఢీ కొట్టింది.. ట్రక్కు వెనుక భాగంలో ఇరుక్కుపోయింది. అది గమనించని ట్రక్కు డ్రైవర్ దానిని 1 కిలోమీటర్ లాక్కెళ్లిపోయాడు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు.
2024-లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విపక్షాల ఉమ్మడి కార్యచరణపై చర్చ జరుగుతోంది. విపక్ష కూటమికి కొత్త పేరు, సమన్వయ కర్తల నియామకం, చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఆందోళనలు, సీట్ల పంపకం కోసం కమిటీల ఏర్పాటుపై చర్చిస్తున్నారు.
బైకులను కారు ముందుకు తీసుకువచ్చి మెల్లిగా పోనిస్తారు.
చిరుతను చూస్తే అందరూ పరుగులు పెడతారు. కానీ ఓ యువకుడు తనపై దాడి చేసిన చిరుతను ధైర్యంగా ఎదుర్కున్నాడు. అటవీ అధికారులకు అప్పగించాడు.