karnataka

    మథుర, కాశీ దేవాలయాలు కూడా విముక్తి పొందాలి

    August 5, 2020 / 07:52 PM IST

    అయోధ్యలో రామాలయానికి భూమి పూజ వైభవంగా జరగడంతో దేశ ప్రజలతోపాటుగా బీజేపీ నేతలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇకపై కాశీ విశ్వనాథుని దేవాలయం, మధురలోని శ్రీకృష్ణ దేవాలయాలను విముక్తి చేయడం కోసం పోరాటం జరుగుతుందనే సంకేతాలు ఇస్తున్నారు. అయోధ్య విషయంలో హ

    అయోధ్య భూమి పూజ..32 సెకన్ల ముహూర్తం

    August 5, 2020 / 10:48 AM IST

    అందరి చూపు అయోధ్య వైపు నెలకొంది. కోట్లాను మంది ఎదురు చూస్తున్న చారిత్రక ఘట్టం కాసేపట్లో ప్రారంభం కానుంది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరుగనుంది. భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ పూజా కార్యక్రమం పాల్గొననున్నారు. భూమి పూ�

    అర్థరాత్రి వరకు స్నేహితులతో తిరగొద్దని మందలించిన తల్లిని కిరాతకంగా చంపేసిన కొడుకు

    August 2, 2020 / 08:30 AM IST

    ఏ తల్లి అయినా బిడ్డ బాగుండాలనే కోరుకుంటుంది. బిడ్డ దారి తప్పకుండా చూసుకుంటుంది. అవసరమైతే మందలిస్తుంది, తిడుతుంది, కొడుతుంది. అదంతా అమ్మ ప్రేమలో భాగమే. కానీ ఆ నీచుడు తల్లి ప్రేమను, బాధను, మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. మందలించిందనే కోపంతో

    ఉన్నదంతా అమ్మేశాడు…ఆన్‌లైన్ క్లాసులకు కూతురికి స్మార్ట్ ఫోన్ కొనలేక ఆ తండ్రి ఇబ్బందులు

    July 27, 2020 / 05:24 PM IST

    డాక్టర్ అవ్వాలనుకునే కర్ణాటక కార్ వాషర్ యొక్క కుమార్తెకు ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ అవసరమైంది. కర్ణాటకు చెందిన కార్ వాషర్.. షంషుద్దీన్ అధోనికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయన పెద్ద కుమార్తె జీనత్ బాను… PUC లేదా ప్రీ-యూనివర్శిటీ కాలేజీ పరీక్ష�

    అంత్యక్రియల్లో ట్విస్ట్..చనిపోయిన వ్యక్తి నీళ్లు తాగాడంటున్న కుటుంబసభ్యులు..చివరకు

    July 26, 2020 / 06:20 AM IST

    ఓ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మృతదేహానికి చివరిసారిగా జరగాల్సిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా..కుటుంబంలోని ఓ వ్యక్తి..చనిపోయిన వ్యక్తి నోట్లో నీళ్లు పోశాడు. ఆ నీళ్లు తాగినట్లు ఓ వ్యక్తి గుర్తించాడు. ఇదే విషయా

    పోకిరీల పైశాచికత్వం..అరుదైన అలుగును చంపి ఇనుపరాడ్‌కు గుచ్చి..సెల్ఫీలు

    July 25, 2020 / 12:54 PM IST

    దేశంలో మూగజీవాలపై మారణ హోం జరుగుతూనేఉంది. ఏనుగులను పేలుడు పదార్ధాలతో చంపేసిన ఘటనలు..కాఫీ తోటల్ని పాడు చేస్తున్నాయని ఆవులను చంపేసి గోతుల్లోపడేసిన దారుణ ఘటనలు మరిచిపోకుండానే ఇప్పటికే అంతరించిపోతున్న దశలో ఉన్న అరుదైన జాతికి చెందిన పెంగోలియ

    తొలిసారిగా భారతదేశ చరిత్ర‌లో చట్టసభ సభ్యుడుగా ఆఫ్రికన్ సంతతి వ్యక్తి నామినేట్

    July 25, 2020 / 11:37 AM IST

    భారత్‌ చట్టసభలో తొలిసారిగా ఓ ఆఫ్రికన్ సంతతి వ్యక్తి నామినేట్అయ్యారు. భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఓ ఆఫ్రికన్ సంతతికి చెందిన వ్యక్తికి చట్టసభను నామినేట్ అవ్వటం చాలా చాలా విశేషమని పలువురు రాజకీయ ప్రముఖులు అంటున్నారు. ఆయన పేరు ‘శాంతారాం’. సాధ

    కరోనా నుంచి కోలుకున్నా… సీనియర్ నటీమణి

    July 24, 2020 / 01:25 PM IST

    త‌ను క‌రోనా ల‌క్ష‌ణాల నుంచి పూర్తిగా కోలుకున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు సీనియర్ న‌టీ, మండ్య ఎంపీ సుమ‌ల‌తా అంబరీష్. ఆమె వ‌య‌సు 56 సంవ‌త్స‌రాలు. త‌ను క‌రోనా వైర‌స్‌కు గురైన‌ట్టుగా కొన్ని రోజుల కింద‌ట సుమ‌ల‌త ప్ర‌క‌టించారు. ట్రీట్‌మెంట్ తీసుకోబో�

    కరోనా నిర్వహణలో 2వేల కోట్ల కుంభకోణం

    July 23, 2020 / 09:45 PM IST

    కరోనా వైరస్ నిర్వహణలో కర్ణాటక ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్ప‌డింద‌ని కాంగ్రెస్ నాయకుడు,మాజీ సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో క‌ర్ణాట‌క సీఎం, మంత్రులు అమావ‌న‌వీయంగా ప్ర‌వ‌ర�

    లాక్ డౌన్ పరిష్కారం కాదు…ప్రజలదే బాధ్యత అంటున్న యడియూరప్ప

    July 22, 2020 / 12:18 PM IST

    Corona Virus ను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ పరిష్కారం కాదని..ప్రజలదే బాధ్యత అంటున్నారు ముఖ్యమంత్రి యడియూరప్ప. కంటెయిన్ మెంట్ జోన్లు మినహా, మిగతా బెంగళూరు నగరంలో 2020, జులై 22వ తేదీ బుధవారం లాక్ డౌన్ తో ముగియనున్న సంగతి తెలిసిందే. దీనిపై సీఎం యడియూరప్ప కీల�

10TV Telugu News