karnataka

    కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పోలీసులపై సస్పెన్షన్ వేటు

    August 22, 2020 / 06:42 PM IST

    విధి నిర్వహణలో ఉండగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పోలీస్ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. మాస్కులు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడంపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ సంఘటన కర్నాటకలో చోటు చేసుకుంది. సస్పెండ్ అయిన వారిలో అసిస్ట�

    దేవాలయంలో రచ్చ : ఉత్సవం పేరుతో గలాటా..50మంది అరెస్ట్..పరారీలో గ్రామస్తులు

    August 21, 2020 / 04:15 PM IST

    కర్ణాటకలోని కొప్పాల్ జిల్లాలోని ఓ గ్రామంలో కరోనా లాక్‌డౌన్ మాటేలేదు. భక్తి పేరుతో ప్రజలు గుడిలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కరోనా లేదు.. లాక్ డౌనులేదు..అంటూ స్థానికులు పెద్ద సంఖ్యలో గుడి దగ్గరకొచ్చి మూసి ఉన్న గుడి తలుపులను బలవంతంగా తెరిచారు. ఆ �

    రాయచూర్ లో రాముడిపై పోస్టు..ఉద్రిక్తత..యువకుడి అరెస్టు

    August 21, 2020 / 09:00 AM IST

    బెంగళూరులో వివాదాస్పద పోస్టు చేసిన అనంతరం ఎలాంటి వాతావరణం నెలకొన్నదో అందరికీ తెలిసిందే. కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలో సేమ్ సీన్ నెలకొంది. కానీ..అల్లర్లు కాకుండా..పోలీసులు సమయస్పూర్తిగా వ్యవహరించడంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. ద

    కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడు తల తెస్తే రూ. 50 లక్షలు బహుమతి

    August 15, 2020 / 12:10 PM IST

    ఓ సామాజిక వర్గంపై వివాదాస్పద పోస్ట్ పెట్టిన కర్ణాటక ఎమ్మెల్యే ఆర్.అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్ తల తెచ్చి ఇస్తే రూ. 51 లక్షలు ఇస్తానంటూ వివాదాస్పద ట్వీట్ చేసిసారు మీరట్‌కు చెందిన షహజీబ్ రిజ్వీ. దీంతో అతన్ని మీరట్ పోలీసులు అరెస్ట్ చేశ�

    పట్టపగలు యువతి కిడ్నాప్

    August 14, 2020 / 08:34 AM IST

    పట్ట పగలు నడిరోడ్డుపై యువతిని కిడ్నాప్ చేశాడో యువకుడు. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవటంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. కర్ణాటక లోని కోలార్ పట్టణంలో గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఎంబీ రోడ్డులో ఇద్దర

    బస్సు ప్రమాదం….మంటల్లో కాలి ఐదుగురి సజీవ దహనం

    August 13, 2020 / 09:00 AM IST

    కర్ణాటకలో ఒక ప్రైవేట్ బస్సు అగ్ని ప్రమదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనం కాగా, మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హిరియూరు తాలూకా, కస్తూరి రంగప్పన్నహళ్లి వద్ద బెంగుళూరు-పూణే జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుఝూమున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. �

    కర్ణాటక : హిందూ ఆలయానికి రక్షణగా ముస్లిం యువకుల మానవహారం

    August 12, 2020 / 02:39 PM IST

    భిన్నత్వంలో ఏకత్వం.. ఏకత్వంలో భిన్నత్వం భారతదేశానికి ఆయువుపట్టు అని చెప్పాకతప్పదు. పలు సందర్బాల్లో ఇటువంటి మతసామర్యసం వెల్లివిరిసింది. అదే మరోసారి కర్ణాటకలోని డీజే హాళ్లిలో కనిపించింది. తమ మతాన్ని కించపరిచేలా ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస�

    అల్లర్లు సృష్టించిన సోషల్ మీడియా పోస్ట్ … ఇద్దరు మృతి, 110 మంది అరెస్ట్

    August 12, 2020 / 10:26 AM IST

    సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టు బెంగుళూరు నగరంలో బీభత్సం సృష్టించింది. అల్లరి మూకలను అదుపుచేయటానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. కాల్పుల్లో ఇద్దరు మరణించగా 110 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని ఒక ఎమ్మెల్యే ఇంటి వద్

    కరోనాను జయించి…హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన కర్ణాటక సీఎం

    August 10, 2020 / 08:53 PM IST

    కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కరోనా నుంచి కోలుకున్నారు. వైరస్​ జయించిన సీఎం…బెంగళూరులోని మణిపాల్​ ఆసుపత్రి నుంచి సోమవారం(ఆగస్టు-10,2020) డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ నెల 2న వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో �

    అడిగిన డబ్బులు ఇవ్వలేదని, తండ్రిని చంపడానికి రూ.10 లక్షల సుపారీ ఇచ్చాడు

    August 10, 2020 / 05:23 PM IST

    కర్ణాటకలోని ఎమ్వీ నగర్‌లో 26ఏళ్ల కొడుకు తండ్రినే హతమార్చాడు. 52 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి కొడుకుకు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు. దాంతో తండ్రినే చంపి గ్రామశివార్లలో మృతదేహాన్ని పడేశాడు. ఫైనాన్షియల్ హెల్ప్ చేయలేదని కొడుకే చంపాలని ప్లాన�

10TV Telugu News