Home » karnataka
బెంగళూరులో వివాదాస్పద పోస్టు చేసిన అనంతరం ఎలాంటి వాతావరణం నెలకొన్నదో అందరికీ తెలిసిందే. కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలో సేమ్ సీన్ నెలకొంది. కానీ..అల్లర్లు కాకుండా..పోలీసులు సమయస్పూర్తిగా వ్యవహరించడంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. ద
ఓ సామాజిక వర్గంపై వివాదాస్పద పోస్ట్ పెట్టిన కర్ణాటక ఎమ్మెల్యే ఆర్.అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్ తల తెచ్చి ఇస్తే రూ. 51 లక్షలు ఇస్తానంటూ వివాదాస్పద ట్వీట్ చేసిసారు మీరట్కు చెందిన షహజీబ్ రిజ్వీ. దీంతో అతన్ని మీరట్ పోలీసులు అరెస్ట్ చేశ�
పట్ట పగలు నడిరోడ్డుపై యువతిని కిడ్నాప్ చేశాడో యువకుడు. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవటంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. కర్ణాటక లోని కోలార్ పట్టణంలో గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఎంబీ రోడ్డులో ఇద్దర
కర్ణాటకలో ఒక ప్రైవేట్ బస్సు అగ్ని ప్రమదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనం కాగా, మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హిరియూరు తాలూకా, కస్తూరి రంగప్పన్నహళ్లి వద్ద బెంగుళూరు-పూణే జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుఝూమున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. �
భిన్నత్వంలో ఏకత్వం.. ఏకత్వంలో భిన్నత్వం భారతదేశానికి ఆయువుపట్టు అని చెప్పాకతప్పదు. పలు సందర్బాల్లో ఇటువంటి మతసామర్యసం వెల్లివిరిసింది. అదే మరోసారి కర్ణాటకలోని డీజే హాళ్లిలో కనిపించింది. తమ మతాన్ని కించపరిచేలా ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస�
సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టు బెంగుళూరు నగరంలో బీభత్సం సృష్టించింది. అల్లరి మూకలను అదుపుచేయటానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. కాల్పుల్లో ఇద్దరు మరణించగా 110 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని ఒక ఎమ్మెల్యే ఇంటి వద్
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కరోనా నుంచి కోలుకున్నారు. వైరస్ జయించిన సీఎం…బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రి నుంచి సోమవారం(ఆగస్టు-10,2020) డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ నెల 2న వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో �
కర్ణాటకలోని ఎమ్వీ నగర్లో 26ఏళ్ల కొడుకు తండ్రినే హతమార్చాడు. 52 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి కొడుకుకు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు. దాంతో తండ్రినే చంపి గ్రామశివార్లలో మృతదేహాన్ని పడేశాడు. ఫైనాన్షియల్ హెల్ప్ చేయలేదని కొడుకే చంపాలని ప్లాన�
కాలం మారుతుంది…ఓడలు బళ్లవుతాయి..బళ్ళు ఓడలవుతాయి అన్నిరోజులూ ఒకేలా ఉండవనేది అనుభజ్ఞులైన పెద్దలు, రాజకీయ నాయకుల మాట. తమిళ రాజకీయాల్లో జయలలిత సీఎంగా ఉన్న టైంలో షాడో సీఎం గా పెత్తనం చెలాయించిన చిన్నమ్మ శశికళ జీవితం కూడా అలాగే ఉంది. అక్రమాస్తు
ఎగువున కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండు కుండల్లా మారుతున్నాయి. నదులు ఉరకలెత్తి పరిగెడుతున్నాయి. ఉగ్రరూపం దాలుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలుతో గురువారం సాయంత్రానికి అల్మట్టికి వరదనీరు పోటెత్తింది. అల�