Home » karnataka
మొదటి భర్తతో మనస్పర్ధలు రావటంతో విడాకులు తీసుకున్న మహిళ రెండో పెళ్లి చేసుకోవాలనుకుంది. రెండో పెళ్లి కోసం వచ్చిన సంబంధం వరుడికి తనకిది మొదటి పెళ్లని అబధ్ధం చెప్పింది. మొదటి భర్త ద్వారా పుట్టిన కుమార్తెను తల్లివద్ద దాచి రెండో భర్తతో కాపురం �
బ్యాంకుల నుంచి తీసుకున్నరుణాలు ఎగ్గొట్టటానికి కొంత మంది దేశాలు విడిచి పారిపోతుంటే…. మరికొందరు బ్యాంకు అధికారులపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. బ్యాంకు రుణం తీర్చమని అడగటానికి వచ్చిన అధికారులకు సరైన సమాధానం చెప్పకపోగా అధికారులపై అ�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుండగా.. వైరస్ సోకినవారి పరంగా భారత్ ఇప్పుడు బ్రెజిల్ను అధిగమించింది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 90,632మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పుడు మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 41 లక్షలు దాటింద�
మత్తు పదార్ధాల వాడకంతో శాండల్ ఉండ్ ఇప్పుడు కంపు కొడుతోంది. గుట్టు చప్పుడు కాకుండా స్మగ్లర్ల నుంచి మత్తు పదార్థాలను కొనుగోలు చేసి వినియోగిస్తున్న శాండల్వుడ్కు చెందిన ప్రముఖ నటులు, సంగీత కళాకారుల పేర్లను డ్రగ్స్ డీలర్ అనికా, మత్తుపదార
కర్ణాటకలోని కొప్పల్ లో దేశపు తొలి బొమ్మల తయారీ క్లస్టర్ ఏర్పాటు కానున్నట్లు ఆ రాష్ట్ర సీఎం యడియూరప్ప తెలిపారు. ప్రధాని మోదీ విజన్కు అనుగుణంగా ఈ టాయ్ క్లస్టర్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పర్యావరణహితంగా ప్రాజెక�
కరోనా కాలంలో సాధారణ వివాహాలు చేసుకోవటానికి ఒకటికి పది సార్లు..100 రకాలుగా ఆలోచించాల్సి వస్తోంది. కానీ పాపిష్టిపనులను ఏకాలం అయినా ఒకట్టే అన్నట్లుగా సందట్లో సడేమియాలాగా ఈ కరోనా కాలంలో కర్ణాటక రాష్ట్రంలో బాల్య వివాహాల సంఖ్య పెరిగిందని రాష్ట్ర
అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఆ ఉన్నతాధికారి దారితప్పాడు. ఏకంగా ఆఫీసులోనే సరసాలకు దిగాడు. ఓ మహిళతో ముద్దుముచ్చట్లకు పాల్పడ్డాడు. కర్నాటక రాష్ట్రం బళ్లారిలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. కొప్పళ నగరాభివృద్ధి ప్రాధికార కార్యాలయంలో తహసీల్దార్�
కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్కు కరోనా వైరస్ సోకింది. మంగళవారం ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయనే స్వయంగా వెల్లడించారు. జ్వరంతో బాధపడుతున్న తనకు కోవిడ్-19 టెస్ట్ నిర్వహించగా పాజిటివ్గా వచ్చిందని, ముందుజాగ్రత్తతో ఆస్పత్రిలో వైద్యు
విధి నిర్వహణలో ఉండగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పోలీస్ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. మాస్కులు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడంపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ సంఘటన కర్నాటకలో చోటు చేసుకుంది. సస్పెండ్ అయిన వారిలో అసిస్ట�
కర్ణాటకలోని కొప్పాల్ జిల్లాలోని ఓ గ్రామంలో కరోనా లాక్డౌన్ మాటేలేదు. భక్తి పేరుతో ప్రజలు గుడిలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కరోనా లేదు.. లాక్ డౌనులేదు..అంటూ స్థానికులు పెద్ద సంఖ్యలో గుడి దగ్గరకొచ్చి మూసి ఉన్న గుడి తలుపులను బలవంతంగా తెరిచారు. ఆ �