Home » karnataka
Karnataka Honour Killing : హైదరాబాద్ లో జరిగిన పరువు హత్య మరువక ముందే కర్ణాటక రాష్ట్రంలో జరిగిన పరువు హత్యకలకలం రేపుతోంది. కోరుకున్నవాడిని పెళ్లి చేసుకోవటమే పాపంగా పెద్దలు ఈ ఘాతకాలకు ఒడిగడుతున్నారు. కర్ణాటకకు చెందిన ఓ ముస్లిం యువతి, లక్ష్మీపతి అనే యువకుడు
karnataka minor girl: బెంగుళూరులో దారుణం జరిగింది. ఒక బీజేపీ నేత మైనర్ బాలిక ఆ నేత బెడ్ రూం లో శవమై తేలింది. తుమకూరు నగరం ఆదర్సనగర్ లో జడ్పీ సభ్యుడు, బీజేపీ నాయకుడు రామాంజినప్ప ఇంట్లో మృతురాలు (17) అనుమానాస్పదరీతిలో బెడ్ రూంలో శవంగా పడి ఉంది. ఈ ఫోటోలో సోషల్ మీ�
మా బంకుకు వచ్చి పెట్రోలు పోయించుకోండి బాబూ..వేడి వేడి బిర్యానీని గిఫ్టుగా పొందండి అంటే జనాలు వెళ్లకుండా ఉంటారా? అందులోను బిర్యానీ ప్రియులు మరీ ఎగేసుకుంటూ వెళ్లిపోతారు. పెట్రోలు పోయించుకుంటే బిర్యానీ ప్యాకెట్ ను కాంప్లిమెంటరీగా ఇస్తామంటూ �
కర్ణాటకలో దారుణం జరిగింది. కూతురు క్షేమం కోరాల్సిన తల్లి మైనర్ కూతురు జీవితాన్నినాశనం చేయబోయింది. పడక సుఖం కోసం తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని వదులుకోలేక అతడికి తన కన్నకూతుర్ని కట్టబెట్టాలనుకుంది. సమయానికి పోలీసులు వచ్చి ఆ బాలికను రక్ష�
Rajamouli Couple Visits Himavad Gopalaswamy Hill: దర్శకధీరుడు రాజమౌళి సతీసమేతంగా కర్ణాటకలోని చమరాజనగర్ జిల్లాలోని పురాతన హిమవద్ గోపాలస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు రాజమౌళి దంపతులకు వేదమంత్రాలతో సాదరంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇన్నాళ్లు
కర్ణాటక బీజేపీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ అశోక్ గస్తీ(55)కరోనాతో పోరాడుతూ ఇవాళ కన్నుమూశారు. కర్ణాటక నుంచి బీజేపీ తరపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అశోక్ గస్తీ…సెప్టెంబర్ 2న కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. బెంగళూరులోని ఒక
Sandalwood Drugs Rocket- Ragini Dwivedi Cheating in Drug Test: శాండల్వుడ్ డ్రగ్స్ కేసులో కన్నడ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. వీరిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు విచారిస్తున్నారు. డోప్ టెస్టు నిమిత్తం వీరిని గురువారం బెంగ�
Sandalwood Drug Case update: సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం పలు సినీ పరిశ్రమల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇప్పటికే కన్నడనాట హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనలను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. విచారణలో భాగంగా
Karnataka: Arkeshwara temple 3 priests murdered : కర్ణాటకలో దారుణం జరిగింది. మాండ్యా జిల్లాలోని అర్కేశ్వర ఆలయంలో ముగ్గురు పూజారులు గురువారం (సెప్టెంబర్ 10,2020) రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగింది. ఆలయంలో ముగ్గురు పూజారుల శవాలు పడి ఉండడం తీవ్ర కలకల�
Karnataka temples : గుళ్లలో స్వామి, అమ్మవారి దర్శనం అనంతరం ఇచ్చే ప్రసాదం ఏంటీ ? పులిహోర, దద్దోజనం, శోండెలు, లడ్డూలు, వడలు, ఇలా కొన్నింటిని ప్రసాదంగా భక్తులకు ఇస్తుంటారు కదా..కానీ..అక్కడి గుళ్లలో మాత్రం గంజాయిని ప్రసాదంగా ఇస్తుంటారు. దమ్ముతో మత్తులోకి తీసుక