karnataka

    అన్ని గ్యాంగ్ రేప్‌లకు ఉరిశిక్షే కరెక్ట్ : కర్ణాటక హైకోర్టు

    October 28, 2020 / 05:40 PM IST

    దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న క్రైమ్ రేటును దృష్టిలో ఉంచుకుని కర్ణాటక హైకోర్టు అన్ని Gangrapeలకు ఉరిశిక్షనే కరెక్ట్ అని రికమెంట్ చేసింది. Gangrape అనేది మర్డర్ కంటే చాలా ప్రమాదకరం. దానికి జీవితఖైదుతో పాటు జరిమానా సరిపోదని తేల్చి చెప్పింది. 2012లో బెంగళూ�

    కుటుంబ కలహాలు… సైకోలా మారిన డాక్టర్

    October 27, 2020 / 02:00 PM IST

    son-in-law sword attack on wife and her parents : భార్యా భర్తల గొడవతో దసరా పండగ పూట ఆఇంట విషాదం నెలకొంది. అల్లుడు చేసిన దాడిలో రక్తం చింది మామ మరణించగా భార్య, అత్తకు తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటక, హుబ్లీలోని లింగరాజు నగర్లో నివసించే శంకర్ ముసన్నవర్ లా యూనివర్సిటీ ప్రిన్సిపాల

    ఆస్తి కోసం మేనమామను కిడ్నాప్ చేసిన మేనకోడలు

    October 25, 2020 / 12:11 PM IST

    niece was found have kidnapped maternal uncle : ఆస్తులు కోసం గొడవలు జరగటం సాధారణంగా చూస్తూనే ఉంటాం. దాని వల్ల కొన్ని సార్లు హత్యలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. బెంగుళూరు కు చెందిన ఒక యువతి ఆస్తి కోసం సొంత మేన మమాను కిడ్నాప్ చేయించి పోలీసులకు దొరికిపోయింది. బెంగళూరు ఉత్�

    హైదరాబాద్ నుంచి బెంగళూరు షిప్ట్ అయిన వరుణుడు : నానిపోయిన సాయిబాబా విగ్రహం, పవిత్ర గ్రంథాలు

    October 24, 2020 / 12:54 PM IST

    Bengaluru receives heavy rains, several areas waterlogged : మొన్నటి వరకు హైదరాబాద్‌లో ప్రతాపం చూపించిన వరుణుడు… ఇప్పుడు బెంగళూరులో బీభత్సం సృష్టిస్తున్నాడు. రెండు రోజులుగా బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెంగళూర్‌లోని బాబా దేవాలయంలోకి నీరు చేరుకుంది. బురద నీరంతా ద�

    ‘లెదర్ బాల్’ లా గట్టిగా కరోనా పేషెంట్ ఊపిరితిత్తులు….శవపరీక్షలో సంచలన విషయాలు

    October 23, 2020 / 04:45 PM IST

    Coronavirus patient’s lungs found ‘hard as a leather ball’ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి రోజుకొక షాకింగ్‌ న్యూస్‌ వెలుగులోకి వస్తోంది. తాజాగా కర్ణాటకలో కరోనాతో మరణించిన 62ఏళ్ల వ్యక్తి ఊపిరితిత్తులు లెదర్‌ బాల్‌ మాదరిగా స్ట్రాంగ్‌గా మారినట్లు శవపరీక్షల�

    పరువు హత్య, కూతురిని చంపేసిన తండ్రి, సహకరించిన సోదరుడు

    October 18, 2020 / 07:31 AM IST

    karnataka girl killed by family ఫ కుల జాఢ్యం కారణంగా ఎంతో మంది హత్యకు గురవుతున్నారు. సాంకేతికతో దూసుకపోతున్న తరుణంలో..పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. అదృశ్యమైన యువతి విగత జీవిగా కనిపించిన కేసులో తండ్రే నిందితుడని తేలింది. పరువు హత్యగా నిర్ధారించారు. అన్యమతస్�

    బెంగుళూరులో బొమ్మపడింది.. లేడీస్ క్యూ కట్టారు..

    October 16, 2020 / 10:30 PM IST

    Movie theatres in Bengaluru: లాక్‌డౌన్‌తో దాదాపు 8 నెలలుగా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు అన్నీ మూతపడ్డాయి. అయితే దశలవారీగా అన్‌లాక్‌ మార్గదర్శకాలను విడుదల చేస్తోన్న కేంద్రం ప్రభుత్వం అన్‌లాక్‌ 5.0లో భాగంగా అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరిచేందుకు అనుమతిచ్చింది.

    జైల్లో జారిపడ్డ రాగిణి.. అక్కడ ట్రీట్‌మెంట్ కోసం పిటిషన్..

    October 13, 2020 / 11:42 AM IST

    Ragini Dwivedi: శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో రిమాండ్ లో ఉన్న కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది జైల్లో జారిపడింది. ఈ నేపథ్యంలో తనకు ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స చేయించుకునే అవకాశం కల్పించాల్సిందిగా కోరుతూ ప్రత్యేక న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేసింది. �

    ఏపీకి భారీ వర్ష సూచన..జర భద్రం

    October 11, 2020 / 01:40 PM IST

    bay of bengal : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఏపీలోని పలు జిల్లాలో కుండపోతంగా వర్షాలు పడుతున్నాయి. వచ్చే నాలుగు రోజుల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్ప�

    ముళ్ల పొదల్లో రూ. 36 లక్షలు : ఎక్కడాచోటు లేనట్లు ఇక్కడ దాచారేంట్రా బాబూ..

    October 9, 2020 / 04:32 PM IST

    Currency notes worth Rs.36 lakhs found : దొంగలు దోచుకున్న డబ్బుని బీరువాల్లోను..బ్యాగుల్లోను దాచుకుంటారు. కానీ కొంతమంది అతితెలివి ఉన్న దొంగలు మాత్రం తాము దోచుకున్నడబ్బుని ముళ్లపొదల్లో దాచారు. కానీ దొంగలకు బ్యాడ్ లక్ తో అవి కాస్తా..పోలీసుల కళ్లబడటంతో గుట్టంతా రట్టై

10TV Telugu News