Home » karnataka
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారడానికి కారణం అవుతుందా? అవుననే అంటున్నారు కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య. కర్ణాటకలో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి కచ్చితంగా మారిపోయే అవకాశం ఉం�
Karnataka hasanamba temple speacial : కర్ణాటక హసన్లో ప్రముఖ హసనాంబ ఆలయం వార్షిక ఉత్సవాల కోసం శుక్రవారం (నవంబర్ 6,2020) తెరుచుకుంది. ఆలయం 16వ తేదీ వరకు పది రోజుల పాటు తెరిచి ఉండనుంది. కరోనా మహమ్మారి వల్ల మూత పడిన హసనాంబ తిరిగి తెరుచుకుంది. ఈ ఆలయంలో ముందస్తు జాగ్రత్తగా ఈ సా�
దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న క్రైమ్ రేటును దృష్టిలో ఉంచుకుని కర్ణాటక హైకోర్టు అన్ని Gangrapeలకు ఉరిశిక్షనే కరెక్ట్ అని రికమెంట్ చేసింది. Gangrape అనేది మర్డర్ కంటే చాలా ప్రమాదకరం. దానికి జీవితఖైదుతో పాటు జరిమానా సరిపోదని తేల్చి చెప్పింది. 2012లో బెంగళూ�
son-in-law sword attack on wife and her parents : భార్యా భర్తల గొడవతో దసరా పండగ పూట ఆఇంట విషాదం నెలకొంది. అల్లుడు చేసిన దాడిలో రక్తం చింది మామ మరణించగా భార్య, అత్తకు తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటక, హుబ్లీలోని లింగరాజు నగర్లో నివసించే శంకర్ ముసన్నవర్ లా యూనివర్సిటీ ప్రిన్సిపాల
niece was found have kidnapped maternal uncle : ఆస్తులు కోసం గొడవలు జరగటం సాధారణంగా చూస్తూనే ఉంటాం. దాని వల్ల కొన్ని సార్లు హత్యలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. బెంగుళూరు కు చెందిన ఒక యువతి ఆస్తి కోసం సొంత మేన మమాను కిడ్నాప్ చేయించి పోలీసులకు దొరికిపోయింది. బెంగళూరు ఉత్�
Bengaluru receives heavy rains, several areas waterlogged : మొన్నటి వరకు హైదరాబాద్లో ప్రతాపం చూపించిన వరుణుడు… ఇప్పుడు బెంగళూరులో బీభత్సం సృష్టిస్తున్నాడు. రెండు రోజులుగా బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెంగళూర్లోని బాబా దేవాలయంలోకి నీరు చేరుకుంది. బురద నీరంతా ద�
Coronavirus patient’s lungs found ‘hard as a leather ball’ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి రోజుకొక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తోంది. తాజాగా కర్ణాటకలో కరోనాతో మరణించిన 62ఏళ్ల వ్యక్తి ఊపిరితిత్తులు లెదర్ బాల్ మాదరిగా స్ట్రాంగ్గా మారినట్లు శవపరీక్షల�
karnataka girl killed by family ఫ కుల జాఢ్యం కారణంగా ఎంతో మంది హత్యకు గురవుతున్నారు. సాంకేతికతో దూసుకపోతున్న తరుణంలో..పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. అదృశ్యమైన యువతి విగత జీవిగా కనిపించిన కేసులో తండ్రే నిందితుడని తేలింది. పరువు హత్యగా నిర్ధారించారు. అన్యమతస్�
Movie theatres in Bengaluru: లాక్డౌన్తో దాదాపు 8 నెలలుగా థియేటర్లు, మల్టీప్లెక్స్లు అన్నీ మూతపడ్డాయి. అయితే దశలవారీగా అన్లాక్ మార్గదర్శకాలను విడుదల చేస్తోన్న కేంద్రం ప్రభుత్వం అన్లాక్ 5.0లో భాగంగా అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరిచేందుకు అనుమతిచ్చింది.
Ragini Dwivedi: శాండల్వుడ్ డ్రగ్స్ కేసులో రిమాండ్ లో ఉన్న కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది జైల్లో జారిపడింది. ఈ నేపథ్యంలో తనకు ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స చేయించుకునే అవకాశం కల్పించాల్సిందిగా కోరుతూ ప్రత్యేక న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేసింది. �