karnataka

    కరోనా పాజిటివ్ వచ్చినా KCET అనుమతించిన కర్ణాటక

    July 21, 2020 / 07:16 PM IST

    రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ ఉన్నప్పటికీ కర్ణాటక ప్రభుత్వం మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది. టెస్టులు చేయించుకుని అందులో పాజిటివ్ ఫలితాలు వచ్చినా కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్(KCET)2020కు షెడ్యూల్ ప్రకారమే అనుమతిస్తామని తెలిపిం�

    ప్రముఖ నటి శాంతమ్మ కన్నుమూత..

    July 20, 2020 / 11:16 AM IST

    ప్రముఖ కన్నడ నటి శాంతమ్మ (95) ఆదివారం రాత్రి కన్నుమూశారు. సీనియర్ నటి అయిన శాంతమ్మ శాండల్ వుడ్‌లో దాదాపు 400 లకు పైగా సినిమాల్లో నటించారు. వయో భారం కారణంగా శాంతమ్మ మరణించారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మైసూర్ నగరంలో నివాసముండే శాంతమ్మ శనివారం ఇ

    కరోనా హాస్పిటల్ లో పందుల సంచారం

    July 19, 2020 / 04:04 PM IST

    కర్ణాటకలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు మరణాలు కూడా అధికంగానే ఉన్నాయి. అయితే ఓ వైపు ఆ రాష్ట్రంలో ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతుంటే, అక్కడి కల్బుర్గిలోని కరోనా రోగులు చికిత్స పొందుతున్న ప్రభుత్వ హాస్పిటల్ ల�

    ఆ నలుగురు లేరు : తోపుడు బండిలో అంతిమయాత్ర

    July 19, 2020 / 11:58 AM IST

    క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్రప‌ంచ‌వ్యాప్తంగా ప‌లు హృద‌య‌విదార‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. ఎవ‌రు ఏ కార‌ణంతో చ‌నిపోయినా క‌రోనా చావేమోనన్న భ‌యంతో జ‌నం అటువైపు క‌న్నెత్తి కూడా చూడ‌టంలేదు. కనీసం సొంత వాళ్లు చనిపోయినా..ఆసుపత్రిలోనే వదిల

    కరోనా నయం కావాలంటే..Rum తాగాలంట..కాంగ్రెస్ కౌన్సిలర్ సూచన

    July 18, 2020 / 01:03 PM IST

    కరోనా నయం కావాలంటే..Rum తాగాలని…ఓ కాంగ్రెస్ కౌన్సిలర్ సూచిస్తున్నారు. ఇప్పటికే ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనుక్కొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు, వైద్యులు శ్రమిస్తున్న సందర్భంలో ఓ ప్రజాప్రతినిధి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విమర్శలకు తావి�

    ఆస్పత్రిలో బెడ్ కోసం సీఎం ఇంటి ఎదుట కరోనా పేషెంట్ నిరసన

    July 17, 2020 / 10:42 AM IST

    కుటుంబంలో కరోనా సోకిన వ్యక్తి ఒకరు కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప నివాసం వద్దకు వచ్చి ఆస్పత్రిలో బెడ్ ఇప్పించమని ప్రాధేయపడ్డాడు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, తన కొడుక్కి జ్వరంగా ఉందని..ఆస్పత్రిలో బెడ్ లు దొరకటంలేదని బాధ పడుతూ తన భార్య ఇద�

    దేశంలో కరోనా తీవ్రత తగ్గట్లేదు.. పెరుగుతున్న క్వారంటైన్ కేసులు

    July 15, 2020 / 07:51 AM IST

    దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో దీని తీవ్రత ఆందోళన కలిగించేట్టుగానే ఉంది. క్వారంటైన్ కేంద్రాల్లో చేరుతున్న వారి సంఖ్యను బట్టి చూస్తే ఇది తెలుస్తోంది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 31.58 లక్షల మం�

    కాయ్ రాజా కాయ్.. కరోనాపై బెట్టింగ్‌లు..

    July 14, 2020 / 12:54 PM IST

    కాయ్ రాజా కాయ్ అంటూ కరోనాపై కూడా బెట్టింగ్‌లు పెట్టేస్తున్నారు బాబోయ్.. రాజకీయాలు, సినిమా, క్రికెట్‌ ఇలా అన్నింట్లో జోరుగా నడిచే బెట్టింగులు.. ఇప్పుడు కరోనా సమయంలో కూడా సాగుతున్నాయి. వాస్తవానికి బెట్టింగుల జోరు ఎక్కువగా ఉండేది ఐపీఎల్ సీజన్‌

    కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని అల్లుడి కుటుంబపై దాడి

    July 12, 2020 / 11:25 AM IST

    కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని ఆగ్రహించిన తండ్రి ఆర్నెల్ల తర్వాత అల్లుడి కుటుంబంపై దాడి చేసి నలుగురిని హతమార్చాడు. ప్రేమ పెళ్ళి చేసుకున్న కూతురు ఆస్తిలో వాటా అడిగే సరికి ఆగ్రహంతో రెచ్చిపోయి మారణ హోమం సృష్టించాడు. సంతోషంలో మునిగి తేలా�

    కర్ణాటక కీలక నిర్ణయం…డిగ్రీ,పీజీ పరీక్షలు రద్దు

    July 10, 2020 / 07:59 PM IST

    క‌రోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కర్ణాటకలో అన్ని యూనివ‌ర్సిటీల ప‌రిధిలో నిర్వ‌హించాల్సిన డిగీ, పోస్టు గ్రాడ్యుయేట్ ప‌రీక్ష‌ల‌ను యడియూరప్ప సర్కార్ ర‌ద్దు చేసింది. ఈ మేరకు అధికారిక నిర్ణయాన్ని

10TV Telugu News