karnataka

    20 కత్తిపోట్లు తగిలినా దొంగలను ఎదిరించిన టెక్కీ

    July 10, 2020 / 09:58 AM IST

    యాక్షన్ సినిమాని తలదన్నేలా  ఉన్న దారి దోపిడీ ఘటన కర్ణాటకలో జరిగింది. 20 కత్తిపోట్లు తగిలినా, నొప్పిని భరిస్తూ , దొంగలను ఎదిరించి వారినుంచి తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీరు. బెంగుళూరు కు చెందిన టెక్కీ నరేష్ త�

    కుప్పం సరిహద్దుల్లో దారుణ హత్య.. భూవివాదంతో తహసీల్దారును కత్తితో పొడిచి చంపిన రిటైర్డ్ హెడ్మాస్టర్

    July 9, 2020 / 11:30 PM IST

    కుప్పం సరిహద్దుల్లో దారుణ హత్య జరిగింది. కర్ణాటక రాష్ట్రం బంగారుపేటలో భూవివాదంతో రిటైర్డ్ హెడ్మాస్టర్.. తహసీల్దారును చంపేశాడు. కలవంచి గ్రామంలో ప్రభుత్వ భూమిని సర్వే చేయడానికి వెళ్లిన తహసీల్దారు చంద్రమౌళీశ్వర్ ను రిటైర్డ్ హెడ్మాస్టర్ వెం

    కోవిడ్ కేర్ సెంటర్ గా బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం

    July 9, 2020 / 02:31 PM IST

    రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపధ్యంలో రోగులకు అవసరమైన సేవలందించేందుకు బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంను కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. స్టేడియంతో పాటు బెంగుళూరు ప్యాలెస్ ను కూడా క�

    కరోనా టైమ్ లో జోరందుకున్న వ్యభిచారం…ఇద్దరి అరెస్ట్

    July 9, 2020 / 11:24 AM IST

    దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కాకుండా ప్రజలంతా భౌతిక దూరం పాటించండని ప్రభుత్వం మొత్తుకు చెపుతుంటే ఆడవారి శరీరాలతోనే వ్యాపారం చేస్తున్నారు కొందరు అక్రమార్కులు. కరోనా విపత్కర పరిస్ధితుల్లో, అయిన వారికి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారంతో

    అత్యాచార నిందితుడికి కరోనా..60మంది పోలీసులు క్వారంటైన్ కి : పాపాత్మున్ని పట్టుకుంటే పాపం చుట్టుకున్నట్లుగా ఉంది

    July 7, 2020 / 10:21 AM IST

    పాపాత్మున్ని పట్టుకున్నా పాపం చుట్టుకున్నట్టే అన్నట్లుగా ఉంది నేటి పోలీసుల పరిస్థితి. కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుతం సమయంలో అత్యాచారానికి పాల్పడిన ఓ కామాంధుడిని పట్టుకున్న పోలీసులంతా క్వారంటైన్ కు వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన కర్ణా�

    సినీ నటిపై అత్యాచారం…బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దోపిడీ

    July 5, 2020 / 10:26 AM IST

    బెంగుళూరు కు చెందిన ఒక బహు భాషా నటిపై అత్యాచారం జరిగింది. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చి ఆమెను రేప్ చేసి…వీడియో తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేసి, డబ్బులు వసూలు చేశాడో కంపెనీ సీఈవో. దీంతో బాధితురాలు బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. �

    ఊపిరి ఆడట్లేదు: మేకలు..గొర్రెలకు కరోనా టెస్టులు..ఐసోలేషన్ కి తరలింపు

    July 1, 2020 / 02:51 PM IST

    మేకలు, గొర్రెలకు కరోనా టెస్టులుచేశారు. మనుషుల మీదనే కాదు జంతువుల మీద కూడా కరోనా మహమ్మారి దాడికి చేస్తోందా? అంటే అవుననే ఘటనలు జరుగుతున్నట్లుగా ఉంది. కర్ణాటకలోని తుమకూరు ప్రాంతంలోని చిక్కనాయకహల్లిలోని ఓ వ్యక్తి గొర్రెలు, మేకల్ని పెంచుకుంటున

    అమానుషం, కరోనా మృతదేహాలను విసిరి పారేశారు

    July 1, 2020 / 11:42 AM IST

    కరోనా వైరస్ మహమ్మారి మనిషి ప్రాణాలనే కాదు మనిషిలోని మానవత్వాన్ని కూడా చంపేస్తోంది. మనిషిని హృదయం లేని రాయిలా కరోనా మార్చేసింది. కర్నాటక రాష్ట్రం బళ్లారిలో దారుణం జరిగింది. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను గోతుల్లోకి విసిరి పారేసిన వైనం ఆవ

    కూతురికి నిద్రమాత్రలు ఇచ్చి అత్యాచారం చేసిన కన్నతండ్రి

    June 30, 2020 / 01:35 PM IST

    కర్ణాటకలో దారుణం జరిగింది. కన్న కూతురునే మోహించి ఒకతండ్రి అత్యాచారం చేశాడు. దానికి అతడి సవతి పెళ్లాం పట్టించుకోకపోవటంతో ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. బెంగుళూరులోని హరలూర్ ప్రాంతంలో 19 ఏళ్ళ యువతి తన తండ్రి సవతి తల్లితో నివసిస్తోంది. కన్నతం

    పెళ్లి పేరుతో టెక్కీని మోసం చేసిన యువతి

    June 24, 2020 / 07:01 AM IST

    పెళ్లికాని ప్రసాద్ లే లక్ష్యంగా సమాజంలో  కొంత మంది మహిళలు యువకులను మోసం చేస్తున్నారు. పెళ్లి పేరుతో  మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా పరిచయం అయిన యువతి …. ఒక టెక్కీనుంచి 16 లక్షల రూపాయలు కాజేసింది. మోస పొయానని తెలుసుకుని పోలీసులనాశ్రయించాడ

10TV Telugu News