Home » karnataka
కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని ఆగ్రహించిన తండ్రి ఆర్నెల్ల తర్వాత అల్లుడి కుటుంబంపై దాడి చేసి నలుగురిని హతమార్చాడు. ప్రేమ పెళ్ళి చేసుకున్న కూతురు ఆస్తిలో వాటా అడిగే సరికి ఆగ్రహంతో రెచ్చిపోయి మారణ హోమం సృష్టించాడు. సంతోషంలో మునిగి తేలా�
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో అన్ని యూనివర్సిటీల పరిధిలో నిర్వహించాల్సిన డిగీ, పోస్టు గ్రాడ్యుయేట్ పరీక్షలను యడియూరప్ప సర్కార్ రద్దు చేసింది. ఈ మేరకు అధికారిక నిర్ణయాన్ని
యాక్షన్ సినిమాని తలదన్నేలా ఉన్న దారి దోపిడీ ఘటన కర్ణాటకలో జరిగింది. 20 కత్తిపోట్లు తగిలినా, నొప్పిని భరిస్తూ , దొంగలను ఎదిరించి వారినుంచి తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీరు. బెంగుళూరు కు చెందిన టెక్కీ నరేష్ త�
కుప్పం సరిహద్దుల్లో దారుణ హత్య జరిగింది. కర్ణాటక రాష్ట్రం బంగారుపేటలో భూవివాదంతో రిటైర్డ్ హెడ్మాస్టర్.. తహసీల్దారును చంపేశాడు. కలవంచి గ్రామంలో ప్రభుత్వ భూమిని సర్వే చేయడానికి వెళ్లిన తహసీల్దారు చంద్రమౌళీశ్వర్ ను రిటైర్డ్ హెడ్మాస్టర్ వెం
రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపధ్యంలో రోగులకు అవసరమైన సేవలందించేందుకు బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంను కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. స్టేడియంతో పాటు బెంగుళూరు ప్యాలెస్ ను కూడా క�
దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కాకుండా ప్రజలంతా భౌతిక దూరం పాటించండని ప్రభుత్వం మొత్తుకు చెపుతుంటే ఆడవారి శరీరాలతోనే వ్యాపారం చేస్తున్నారు కొందరు అక్రమార్కులు. కరోనా విపత్కర పరిస్ధితుల్లో, అయిన వారికి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారంతో
పాపాత్మున్ని పట్టుకున్నా పాపం చుట్టుకున్నట్టే అన్నట్లుగా ఉంది నేటి పోలీసుల పరిస్థితి. కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుతం సమయంలో అత్యాచారానికి పాల్పడిన ఓ కామాంధుడిని పట్టుకున్న పోలీసులంతా క్వారంటైన్ కు వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన కర్ణా�
బెంగుళూరు కు చెందిన ఒక బహు భాషా నటిపై అత్యాచారం జరిగింది. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చి ఆమెను రేప్ చేసి…వీడియో తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేసి, డబ్బులు వసూలు చేశాడో కంపెనీ సీఈవో. దీంతో బాధితురాలు బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. �
మేకలు, గొర్రెలకు కరోనా టెస్టులుచేశారు. మనుషుల మీదనే కాదు జంతువుల మీద కూడా కరోనా మహమ్మారి దాడికి చేస్తోందా? అంటే అవుననే ఘటనలు జరుగుతున్నట్లుగా ఉంది. కర్ణాటకలోని తుమకూరు ప్రాంతంలోని చిక్కనాయకహల్లిలోని ఓ వ్యక్తి గొర్రెలు, మేకల్ని పెంచుకుంటున
కరోనా వైరస్ మహమ్మారి మనిషి ప్రాణాలనే కాదు మనిషిలోని మానవత్వాన్ని కూడా చంపేస్తోంది. మనిషిని హృదయం లేని రాయిలా కరోనా మార్చేసింది. కర్నాటక రాష్ట్రం బళ్లారిలో దారుణం జరిగింది. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను గోతుల్లోకి విసిరి పారేసిన వైనం ఆవ