Home » Kashmir
కుటుంబంతో పండుగ జరుపుకోవాలని జమ్మూ కశ్మీర్ కు వెళ్లిన సైనికుడు ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండాపోయాడని ఆర్మీ చెప్తుంది. రైఫిల్ మాన్ షకీర్ మంజూర్ 162 బెటాలియన్ లో ఉంటూ సెలవుపై షోపియన్ కు వెళ్లాడు. అతను టెర్రరిస్టుల చేతిలో కిడ్నాప్ అయి ఉండ�
కరోనా వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. మార్చి నుంచి స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు అన్నీ బంద్ అయ్యాయి. విద్యా సంస్థలను తిరిగి ఎప్పుడు తెరుస్తారో క్లారిటీ లేదు. దీనిపై ప్రభుత్వాలు తర్జనభర్జన ప
భారత్ను విచ్ఛిన్నం చేసే శక్తులను ప్రొత్సహించడంలో ఎప్పుడూ ముందుండే పాకిస్థాన్.. మరోసారి తన వక్రబుద్దిని ప్రదర్శించింది. కశ్మీర్ను భారత్ నుంచి వేరు చేయడానికి కుట్రలు పన్నిన వేర్పాటువాది సయ్యద్ అలీ గిలానీ (90)ని గౌరవంతో సత్కరించింది. కశ్మ�
జమ్మూ కశ్మీర్ లో బీజేపీ నాయకులపై వరుస దాడులు జరుగుతున్నాయి .స్థానిక బీజేపీ నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. గత బుధవారం బందీపోరాలో బీజేపీ నాయకుడు షేక్ వసీమ్ బారి, అతని సోదరుడు, తండ్రిని ఉగ్రవాదుల�
కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బండిపోరా జిల్లాలో బీజేపీ లీడర్ కుటుంబంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో స్థానిక బీజేపీ నాయకుడు షేక్ వసీమ్ బారీతో పాటు ఆయన తండ్రి, సోదరుడు మరణించారు. బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్కు 10 మీటర్ల దూ�
జమ్మూకశ్మీర్లోని సోపోర్ జిల్లాలో బుధవారం (జులై 1,2020)ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పుల్లో ఓ హృదయవిదారక దృశ్యం..అందరినీ కంటతడి పెట్టిస్తోంది. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పుల్లో ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. అప్ప�
పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది.. కశ్మీర్పై భారత ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేయడంపై భారత క్రికెటర్ శిఖర్ ధావన్ తీవ్రంగా ఖండించాడు. హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్లకు మద్దతుగా ధావన్ నిలిచి పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిదిపై మండిపడ్డ�
కరోనా వైరస్ భయంతో జమ్మూకశ్మీర్ లో వేలసంఖ్యలో చెట్లను నరికేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తుందన్న భయంతో 42వేల ఆడ “పోప్లార్”చెట్లను నరికేయాలని గత వారం స్థానిక యంత్రాంగం సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ ను ఆదేశించింది. రైతులు,ప్రేవేట్ ల్
భారతీయులు మర్చిపోలేని రోజు ఫిబ్రవరి-14,2019. కశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో పాకిస్తాన్ ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్ జరిపిన టెర్రర్ ఎటాక్ లో 40మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనను దేశ ప్రజలెవ్వరూ మర్చిపోలేదు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారణంగా
కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు గుప్పించే బ్రిటన్ ఎంపీ డెబ్బీ అబ్రహాంకు చేదు అనుభవం ఎదురైంది. భారత్ లో పర్యటించేందుకు వ్యాలిడ్ వీసా లేదన్న కారణంతో ఆమెను ఢిల్లీ ఎయిపోర్ట్ లో ఆపేశారు. అనంతరం అక్కడి నుంచి ఆమెను దుబాయ్ �