Kashmir

    కశ్మీర్ లో పర్యటించిన 25దేశాల రాయబారుల బృందం

    February 12, 2020 / 02:28 PM IST

    రెండు రోజుల పర్యటనలో భాగంగా 25దేశాలకు చెందిన దౌత్యవేత్తలు కశ్మీర్ లో బుధవారం(ఫిబ్రవరి-12,2020) పర్యటన ప్రారంభించారు. జర్మనీ,ఫ్రాన్స్,ఇటలీ,కెనడా,పోలెండ్,న్యూజిలాండ్,మెక్సికో,ఆఫ్ఘనిస్తాన్,ఆస్ట్రియా,ఉజ్బెకిస్తాన్ దేశాల రాయబారులతో పాటుగా కొంతమంది

    చపాతీతో సమాచారం : కూతురితో టిఫిన్ బాక్సు ద్వారా మాట్లాడుతున్న మహబూబా ముఫ్తీ   

    February 8, 2020 / 10:14 AM IST

    కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ‘‘ఆర్టికల్‌ 370 రద్దు’’ చేసిన తరువాత కశ్మీర్ లో ప్రాథమిక హక్కులను కూడా కోల్పోయారు కశ్మీర్ ప్రజలు. దీనికి కశ్మీర్ మాజీ సీఎం మహబూబా ముఫ్తీ కుటుంబ కూడా అతీతం కాదు. వారికూడా ప్రాథమిక హక్కులను కోల్పోయారు. ‘‘ఆర్టిక�

    సాయం చేసేందుకు సిద్ధం : కశ్మీర్ వివాదంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

    January 22, 2020 / 02:28 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కశ్మీర్ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్, భారత్ మధ్య జరుగుతున్న వివాదాలను పరిశీలిస్తున్నామని ట్రంప్ చెప్పారు. అవసరమైతే.. కశ్మీర్ వివాదం విషయంలో పాకిస్తాన్, భారత్ కు సాయం చేస్తా

    ట్విట్టర్‌లో ట్రెండ్ : ‘మంచు కారు’ ఎంత బాగుందో!

    January 21, 2020 / 12:38 PM IST

    కారు కాని కారు.. ఇదో మంచు కారు.. సోషల్ మీడియాలో ఈ కారు ట్రెండ్ అవుతోంది. పూర్తిగా మంచుతో నిర్మించిన ఈ కారు నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. ట్విట్టర్ లో ఇదే లేటెస్ట్ టాపిక్ గా మారిపోయింది. కశ్మీర్ కు చెందిన జుబెయిర్‌ అహ్మద్ అనే వ్యక్తి ఈ మంచు కారున�

    ఖాకీ దుస్తులు ధరించిన ఉగ్రవాది: అఫ్జల్ గురు,కశ్మీర్ డీఎస్పీ మధ్య లింక్!

    January 16, 2020 / 11:09 AM IST

    కాశ్మీర్‌లో టెర్రరిస్టులతో పోలీస్ అధికారి చేతులు కలిపిన వ్యవహారం సంచలనం రేపుతోంది. డబ్బుల కోసం కక్కుర్తి పడి ఉగ్రవాదులకు సాయం చేసిన డీఎస్పీ దవీందర్ సింగ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గత శనివారం ఉగ్రవాదులతో కలిసి డీఎస్పీ కారులో ప్రయాణిస్తున�

    గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద Free Kashmir బోర్డుతో విద్యార్థుల ఆందోళన

    January 6, 2020 / 09:53 PM IST

    జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీపై ఆదివారం జరిపిన దాడులకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ముంబై అనగానే గుర్తొచ్చే గేట్ వే ఆఫ్ ఇండియాను చుట్టుముట్టి ఆందోళన చేశారు. సాయంత్రం 6గంటలకు మొదలైన ఈ ఆందోళన అర్ధరాత్రి వరకూ కొనసాగుతూనే ఉం�

    చలి పంజా : స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చిన ప్రభుత్వం

    December 30, 2019 / 02:37 AM IST

    చలి చంపేస్తోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. చలి పులి పంజా విసురుతోంది. ఉత్తరాది రాష్ట్రాలు చలితో గజగజ వణుకుతున్నాయి. ఎముకలు కొరికే చలితో జనాలు

    చైనా కోరిందని, కశ్మీర్‌పై యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్

    December 17, 2019 / 06:27 AM IST

    యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం నిర్వహించనుంది. కశ్మీర్ లో పరిస్థితులను అంచనా వేయాలని చైనా విన్నవించింది.  డిసెంబరు 12వ తేదీన పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ సెక్యూరిటీ కౌన్సిల్ కు లెటర్ రాశారు. కశ్మీర్లో పరిస్థితి గతి తప్పి�

    కశ్మీర్‌లో డిజిటల్ ఎమర్జెన్సీ: 100 రోజులుగా నో ఇంటర్నెట్!

    December 9, 2019 / 01:56 PM IST

    కశ్మీర్‌లో డిజిటల్ ఎమర్జెన్సీని తలపిస్తోంది. నాలుగు నెలలుగా ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయాయి. దాదాపు 100 రోజుల నుంచి ప్రపంచంతో కశ్మీర్ ప్రజలకు సంబంధాలు తెగిపోయాయి. కశ్మీర్ లోయలో సోషల్ మీడియా మూగబోయింది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా భారత ప్రభ�

    శ్రీనగర్ లో ఉగ్రదాడి…15మందికి గాయాలు

    November 4, 2019 / 09:42 AM IST

    జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రెండు వారాల్లో మూడోసారి కశ్మీర్ లో ఉగ్రదాడి జరిగింది. రోడ్డుపక్కన కూరగాయలు అమ్ముకునేవాళ్లను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. ఆంక్షల కారణంగా సిటీలో మార్కెట్ లు మూతబడి ఉన్న కారణంగా శ్�

10TV Telugu News