Home » Kashmir
రెండు రోజుల పర్యటనలో భాగంగా 25దేశాలకు చెందిన దౌత్యవేత్తలు కశ్మీర్ లో బుధవారం(ఫిబ్రవరి-12,2020) పర్యటన ప్రారంభించారు. జర్మనీ,ఫ్రాన్స్,ఇటలీ,కెనడా,పోలెండ్,న్యూజిలాండ్,మెక్సికో,ఆఫ్ఘనిస్తాన్,ఆస్ట్రియా,ఉజ్బెకిస్తాన్ దేశాల రాయబారులతో పాటుగా కొంతమంది
కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ‘‘ఆర్టికల్ 370 రద్దు’’ చేసిన తరువాత కశ్మీర్ లో ప్రాథమిక హక్కులను కూడా కోల్పోయారు కశ్మీర్ ప్రజలు. దీనికి కశ్మీర్ మాజీ సీఎం మహబూబా ముఫ్తీ కుటుంబ కూడా అతీతం కాదు. వారికూడా ప్రాథమిక హక్కులను కోల్పోయారు. ‘‘ఆర్టిక�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కశ్మీర్ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్, భారత్ మధ్య జరుగుతున్న వివాదాలను పరిశీలిస్తున్నామని ట్రంప్ చెప్పారు. అవసరమైతే.. కశ్మీర్ వివాదం విషయంలో పాకిస్తాన్, భారత్ కు సాయం చేస్తా
కారు కాని కారు.. ఇదో మంచు కారు.. సోషల్ మీడియాలో ఈ కారు ట్రెండ్ అవుతోంది. పూర్తిగా మంచుతో నిర్మించిన ఈ కారు నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. ట్విట్టర్ లో ఇదే లేటెస్ట్ టాపిక్ గా మారిపోయింది. కశ్మీర్ కు చెందిన జుబెయిర్ అహ్మద్ అనే వ్యక్తి ఈ మంచు కారున�
కాశ్మీర్లో టెర్రరిస్టులతో పోలీస్ అధికారి చేతులు కలిపిన వ్యవహారం సంచలనం రేపుతోంది. డబ్బుల కోసం కక్కుర్తి పడి ఉగ్రవాదులకు సాయం చేసిన డీఎస్పీ దవీందర్ సింగ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గత శనివారం ఉగ్రవాదులతో కలిసి డీఎస్పీ కారులో ప్రయాణిస్తున�
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీపై ఆదివారం జరిపిన దాడులకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ముంబై అనగానే గుర్తొచ్చే గేట్ వే ఆఫ్ ఇండియాను చుట్టుముట్టి ఆందోళన చేశారు. సాయంత్రం 6గంటలకు మొదలైన ఈ ఆందోళన అర్ధరాత్రి వరకూ కొనసాగుతూనే ఉం�
చలి చంపేస్తోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. చలి పులి పంజా విసురుతోంది. ఉత్తరాది రాష్ట్రాలు చలితో గజగజ వణుకుతున్నాయి. ఎముకలు కొరికే చలితో జనాలు
యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం నిర్వహించనుంది. కశ్మీర్ లో పరిస్థితులను అంచనా వేయాలని చైనా విన్నవించింది. డిసెంబరు 12వ తేదీన పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ సెక్యూరిటీ కౌన్సిల్ కు లెటర్ రాశారు. కశ్మీర్లో పరిస్థితి గతి తప్పి�
కశ్మీర్లో డిజిటల్ ఎమర్జెన్సీని తలపిస్తోంది. నాలుగు నెలలుగా ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయాయి. దాదాపు 100 రోజుల నుంచి ప్రపంచంతో కశ్మీర్ ప్రజలకు సంబంధాలు తెగిపోయాయి. కశ్మీర్ లోయలో సోషల్ మీడియా మూగబోయింది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా భారత ప్రభ�
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రెండు వారాల్లో మూడోసారి కశ్మీర్ లో ఉగ్రదాడి జరిగింది. రోడ్డుపక్కన కూరగాయలు అమ్ముకునేవాళ్లను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. ఆంక్షల కారణంగా సిటీలో మార్కెట్ లు మూతబడి ఉన్న కారణంగా శ్�