-
Home » kasu mahesh reddy
kasu mahesh reddy
వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ముద్రగడ పద్మనాభం భేటీ
ముద్రగడ పద్మనాభం తన మద్దతుదారులతో కలిసి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిశారు.
అందుకే ఓడిపోయాం.. వైసీపీ తప్పుల చిట్టా విప్పుతున్న లీడర్లు
Gossip Garage : అందుకే ఓడిపోయాం.. వైసీపీ తప్పుల చిట్టా విప్పుతున్న లీడర్లు
అందుకే, ఘోరంగా ఓడిపోయాం..!- దిమ్మతిరిగిపోయే కారణాలు చెబుతున్న వైసీపీ లీడర్లు
వైసీపీ ఓటమికి ప్రధాన కారణాలు ఇంత క్లియర్కట్గా కనిపిస్తున్నా... ఇంకా తాము ఓడిపోయామని అంగీకరించలేని చాలా మంది వైసీపీ లీడర్లు భ్రమల్లో బతకడానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వడంపై మరింత రగిలిపోతున్నారట కార్యకర్తలు.
ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనాకు మహేశ్ రెడ్డి, మల్లాది విష్ణు ఫిర్యాదు
పోలింగ్ రోజు నుంచి ఆ పార్టీ అరాచకాలపై తాము ఈసీకి ఫిర్యాదు చేస్తున్నామని చెప్పారు.
ఈవీఎం ధ్వంసం కేసు.. మొత్తం వీడియోని బయటపెట్టాలని వైసీపీ ఎమ్మెల్యే డిమాండ్
అందరినీ సమానంగా చూడకపోతే ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయత పోతుంది. పల్నాడు జిల్లాలో కొందరు అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారు.
గురజాల టికెట్ ఆశిస్తున్నా.. నేనేం చేశానో ప్రజలే చెబుతారు: జంగా కృష్ణమూర్తి
గురజాల టికెట్ ఆశిస్తున్నాను. పార్టీ టికెట్ ఇవ్వకపోతే అప్పుడు బీసీ సంఘాల నేతలతో సమాలోచనలు జరిపి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా.
వైసీపీ ఎమ్మెల్యేలతో బాలయ్య.. ఫ్రేములో రోజా కూడా!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో సీఆర్డీఏ రద్దు, ఏపీ అభివృద్ది వికేంద్రీకరణ వంటి అంశాలపై చర్చలు జరుగుతుండగా.. మండలిలో వాతావరణం హీటెక్కింది. ఇదిలా ఉంటే టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా తెలుగుదేశం ఎమ్మెల్యే సీనీ నటుడు బాలక�
గురజాలలో పోలీసుల కాల్పులు
గురజాలలో తెదేపా కార్యకర్తలను అదుపుచేసేందుకు పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. 2లక్ష 50వేల మంది ఓటర్లున్న గురజాల నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల తీరును పరిశీలించేందుకు వైసీపీ నేత కాసు మహేశ్ రెడ్డి పోలింగ్ బూత్లలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంల�