Home » Katihar
బీహార్ రాష్ట్రం కతిహార్ జిల్లాలోని ఫాల్కా పోలీస్ స్టేషన్ పరిధిలోని సలేహ్పూర్ గ్రామం ఉంది. ఆ గ్రామంలో పంచాయతీ పెద్దలు తీసుకున్న నిర్ణయం స్థానికంగా చర్చనీయాంగా మారింది.
పూర్నియాలో భారత ప్రభుత్వ గ్రిడ్లో కొంత సమస్య ఉందని, దానిని కూడా రెండు రోజుల క్రితం సరిదిద్దామని మంత్రి బిజేంద్ర ప్రసాద్ చెప్పారు. అయితే ఇంతలో కొందరు యువకులు అక్కడ రచ్చ చేయడం మొదలుపెట్టారు.
పాఠశాల ఉపాధ్యాయుల తీరుతో విసిగిపోయిన స్కూల్ స్టూడెంట్స్ రెచ్చిపోయారు. వారిలో ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. దీంతో పాఠశాల ప్రహరీ గోడను ధ్వంసం చేయడంతో పాటు పాఠశాల ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ ఘటన బాహార్ లోని కతివార్ జిల్లాలో చోటు చేసుకుం�
స్కూల్ అంటే దేవాలయంతో సమానం అంటారు. టీచర్ అంటే దేవుడితో సమానం అంటారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారిని భావిపౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే. అందుకే టీచర్ అన్నా ఉపాధ్య
పడవల్లో పాఠాలు వినేందుకు మొదట్లో ఎవరూ రాలేదన్నారు టీచర్లు. మునిగిపోయే ప్రమాదం ఉండదని... చదువుకునేందుకు అనువుగా ఉండే ప్లేస్ పడవలే అని నచ్చచెప్పామన్నారు.
విద్యార్ధుల కోసం ఉపాధ్యాయులు పడవల్లో తిరుగుతున్నారు. పడవలకే బోర్డులు కట్టి పాఠాలు చెబుతున్నారు.
ఉత్తర భారతంలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో ప్రజలు వణికిపోతున్నారు. కొన్ని రోజులుగా బీహార్, ఉత్తరప్రదేశ్లో రాష్ర్టాల్లో పిడుగుపాటుతో ప్రజలు మరణిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో శనివారం కురిసిన వానలకుతోడు, పిడుగులు పడటంతో 20 మంది �
బీహార్లోని కతిహార్లోని గంగా నదిలో ఒక స్కూల్ భవనం సోమవారం (సెప్టెంబర్ 16)న నిట్టనిలువునా కూలిపోయింది. నీటి ధాటికి మెల్ల మెల్లగా కూలిపోతున్న స్కూల్ ను పలువురు ఆసక్తిగా సెల్ ఫోన్ లతో షూట్ చేశారు. నీటితో నానిపోయిన స్కూల్ భవనం పునాదులు కొంచెం