Home » KC Venugopal
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో చేరికలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టిసారించింది. అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని పార్టీ నేతలు నిర్ణయించారు.
"పాంచ్ న్యాయ్" పేరుతో 5 అంశాలతో ముసాయిదా మ్యానిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని..
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో రేవంత్ రెడ్డి సుదీర్ఘ చర్చలు జరిపారు. స్వల్ప మార్పులతో మంత్రుల శాఖలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తన టీమ్ లో ఎవరెవరికి ఏఏ శాఖలు ఇవ్వాలనుకుంటున్నారు అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలకు నివేదిక తెచ్చినట్లు తెలుస్తోంది.
సీడబ్ల్యూసీ సమావేశాల ఏర్పాట్లపై సమీక్ష
కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశం సెప్టెంబరు 16వతేదీన హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం అధికారికంగా వెల్లడించారు....
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ జోడో యాత్ర ఏర్పాట్ల విషయంలో ఫెయిల్ అయ్యారంటూ కామెంట్స్ చేశారు. కనీసం ఒక్క హోర్డింగ్ కానీ ఎలాంటి ప్రచారం చేపట్టలేదని ఆగ్రహం �
రాజస్థాన్ కాంగ్రెస్లో ఎలాంటి డ్రామా లేదని, ఒకటి రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి సీనియర్ నాయకుడు సాకే శైలజానాధ్ నియమితులయ్యారు. 2019 లో జరిగినసార్వత్రిక ఎన్నికల తర్వాత అధ్యక్ష పదవికి రఘువీరా రెడ్డి రాజీనామా చేశారు అప్పటి నుంచి పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉన్నారు. గత కొన
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కేసీ వేణుగోపాల్. సరిగ్గా ఏడాది క్రితం కర్ణాటకలో తాము సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశామని,ఐదేళ్లపాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కొనసాగుతుం