Home » KCR
ధరణి పోర్టల్పై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 15 రోజుల్లోగా ఆన్ లైన్లో ప్లాట్స్, ఇళ్లు, అపార్ట్ మెంట్ల వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చే లోపు ఈ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని కేసీఆర్ స
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోన్న వ్యవసాయ బిల్లు అన్నదాతల నోట్లో మట్టికొట్టేలా ఉందని విమర్శించారు సీఎం కేసీఆర్. కార్పొరేట్ రాబందువులు దేశమంతా విస్తరించడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుందని దుయ్యబట్టారు. రాజ్యసభలో అగ్రి బిల్లును వ్యతిరేకిస్తామ�
తెలంగాణ కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారా? పీఎం కుర్చీపై ఆయన కన్నేశారా? త్వరలోనే జాతీయ పార్టీని ఆయన స్థాపించబోతున్నారా? జాతీయ స్థాయిలో కేసీఆర్ చక్రం తిప్పబోతున్నారా? కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతో�
holidays to registrations and stamps department: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకొంది.. కొత్త రెవిన్యూ చట్టాన్ని తీసుకురానున్నట్టు ప్రకటించిన తర్వాత మరో కీలక నిర్ణయం తీసుకుంది.. మంగళవారం (సెప్టెంబర్ 8) నుంచి తెలంగాణ రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్లను బంద్ చేస్తూ �
BalaKrishna Thanks to CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి యన్.టి.రామారావు జీవితాన్ని భవిష్యత్తు తరాలకు తెలిసేలా పదవ తరగతి పాఠ్యపుస్తకాల్లో ప�
ఈనెల 6న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాలే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరగనుంది. ఈ దఫా సభలో ఆమోదించే బిల్లులు, చర్చించాల్సిన అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. గతంలో తీసుకొచ్చిన పలు ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను ఆమోదించ�
దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఎన్నో పోరాటాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ ప్రత్యేక రాష్ట ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి హోదాలో ప్రణబ్ సంతకం పెట్టారు. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునః విభజన �
తెలంగాణ టీడీపీలో జవసత్వాలు నింపేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కరోనా లాక్డౌన్ కారణంగా హైదరాబాద్ కేంద్రంగానే ఇరు రాష్ట్రాల పార్టీ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ గడ్డు పరిస్�
రాజకీయాల్లో అలకలు, అసంతృప్తులు చాలా కామన్. అందులోనూ అధికారంలో ఉన్న పార్టీకి ఈ తలనొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వరుసగా రెండు సార్లు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీలో ఈ మధ్య అసంతృప్తి పెరుగుతున్నట్టుగా కనిపిస్తో�
సామాన్యులు,సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఎవ్వర్నీ కరోనా మహమ్మారి వదలడం లేదు. కరోనా బారిన పడుతున్న ప్రముఖుల జాబితా కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్లు కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. అయితే ఇ