Home » KCR
జూలై 26న హైదరాబాద్లో రాత్రి 8:30 గంటలకు షాలిని మెడలో మూడు ముళ్లు వేయనున్నారు హీరో నితిన్. ఈ పెళ్లిపై ఇప్పటికే అధికారిక సమాచారాన్ని విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరిస్తూ, తగిన జాగ్రత్తలు పాటిస�
గ్రేటర్ హైదరాబాద్ శరవేగంగా పెరుగుతున్న కరోనా కేసులు నేపథ్యంలో యథేచ్ఛగా వ్యవహరిస్తున్న కార్పొరేట్ హాస్పిటళ్లపై సీఎం సీరియస్ అయ్యారు. ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలని ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్ చేయడం.. డబ్బులు ఇవ్వలేని వారిని బెడ్లు ఖాళీ ల
తనకు వచ్చిన రైతు బంధును వద్దన్నాడు. మీరే తీసుకొండి. గ్రామాభివృద్ధికి ఉపయోగించండి. అంటూ ఓ రైతు తనకున్న ఉదారతను చాటుకున్నారు. తనకు వచ్చిన రైతు బందు పథకానికి సంబంధించిన చెక్కును తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పడంతో అందరూ ఆ రైతును మెచ్చుకుంటున్
తెలంగాణలో ప్రభుత్వం చెప్పిన పంటల్నే రైతులు వేయాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎవరిష్టం వచ్చినట్లు వారు పంటలు వేసి మార్కెట్కు తీసుకొస్తే ఎవరూ కొనబోరని స్పష్టం చేశారు. ఇకపై ప్రభుత్వం నిర్ణయించిన పంటలకు సంబంధించినవి విత్తనాల్ని మాత
కరోనా వైరస్ రోజురోజుకీ విస్తరిస్తోంది. కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించినప్పటికీ కేసులు నమోదవుతూనే ఉండటంతో ప్రభుత్వం మరిన్ని చర్యలను చేపట్టింది.
కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు వినూత్న ఛాలెంజ్ విసిరారు..
కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకోవడానికి విధించిన లాక్డౌన్ పొడిగింపుపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. క్యాబినెట్ మీటింగ్ అనంతరం ప్రగతి భవన్ వేదికగా ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. కిరాయి ఇళ్లలో ఉండే వారి చెల్లింపులపై వివరణ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి..ప్రధానంగా హైదరాబాద్ లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న దృష్ట్యా నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం వైరస్ వ్యాపించకుండా అమలవుతున్న నిబంధనలు కంటిన్యూ చేయా
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అనుకున్న క్రమంలో..అందరిలో కలవరం మొదలైంది. మరలా వైరస్ రాకాసి కోరలు చాస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో కేసుల సంఖ్య క్రమక్రమంగా ఎక్కువవుతున్నాయి. అయితే..ప్రారంభంలో �
హైదరాబాద్లో కరోనా కట్డడికి తానే పూర్తిస్థాయి పర్యవేక్షణలోకి దిగారు సీఎం కేసీఆర్. కరోనా వ్యాప్తిని ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి పకడ్బందీ వ్యూహాన్ని సిద్ధం చేశారు. రాష్ట్రంలోనే ఎక్కువ పాజిటీవ్ కేసులు గ్రేటర్ హైదరాబాద్లోనే నమోదయ్యాయి. తొ�