Home » KCR
టీవీ లో పాఠాలు ఎప్పుడు చెబుతారోనంటూ..తెలంగాణ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఆగస్టు నెలాఖరు వరకు కూడా ఈ సౌకర్యం రాదని తెలుస్తోంది. ఆగస్టు 20వ తేదీ గురువారం నుంచి టీవీల ద్వారా పాఠాల ప్రసారాన్ని మొదలు పెట్టాలని విద్యాశాఖ నిర�
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి రథసారథి కావాలి. అంటే ఓ మంచి మాస్ లీడర్ కావాలి. కేసీఆర్ అంటే కొట్లాడే నాయకుడు రావాలి. అప్పుడే పార్టీకి భవిష్యత్ ఉంటుందని అంటున్నారు. లేదంటే ఇదే పాత పరిస్థితే ఉంటుందని కార్యకర్తలు భావిస్తున్నారు. కొత్త ఉత్సాహం రావాల
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 1,500 పైగా కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి…ప్రభుత్వం చేసిన వ్యూహం ఫలిస్తోంది. టెస్టులు పెరగడంతో పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. కేసులు క్రమంగా తగ్గుతుండడంతో కంటోన్మెంట్ జోన్ల సంఖ్యను తగ్గిస్త�
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత తీవ్రమైంది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్రానికి ఒకటో నంబరు హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వం అప�
ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటిపై వివాదం చెలరేగింది. దీనిపై ఏపీ ప్రభుత్వ వైఖరిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను అక్రమాలంటూ ఆరోపిస్తున్న ఏపీక�
రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల విషయంలో కేంద్రం అనుసరిస్తోన్న వైఖరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుపట్టారు. కృష్ణా – గోదావరి జలాల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆగస్ట్ 20 తర్వాత అపెక్స�
తుల ఉమా.. కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్. ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అధ్యక్షా అనాలని ఆశపడింది. అది నెరవేరకపోవడంతో కనీసం నామినేట్ పదవైనా దక్కుతుందని వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. సామాజిక వర్గాల సమీకరణాలతో శాసన సభకు పోటీకి దూరంగా ఉండ
సునీతా లక్ష్మారెడ్డి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లూ మంత్రిగా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల కేబినెట్లలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఆమెది. గత ఎన్నికల్లో నర్సాపూర్ టీఆర్ఎస్ అభ్యర�
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి కూడా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తను ప్రేమించిన మిహికా బజాజ్ను పెళ్లాడబోతున్నాడు రానా. ఇటీవలే ఇరు కుటుంబాల సమక్షంలో రోకా ఫంక్షన్ జరిగింది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను ప�
ముఖ్యమంత్రి కేసిఆర్ సోమవారం గవర్నర్తో భేటీ సందర్భంగా శాసనమండలి స్థానాల భర్తీకి సంబంధించిన అంశం కూడా చర్చకు వచ్చిందన్న ప్రచారం మొదలైంది. దీంతో గులాబీ నేతల్లో ఒక్కసారిగా ఆశలు చిగురించాయి. గత కొన్ని రోజులుగా నామినేటెడ్ పదవుల కాలాన్నీ రెన్�