KCR

    ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన కవిత

    October 29, 2020 / 01:06 PM IST

    mlc kavitha : ఇటీవల జరిగిన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. గురువారం(అక్టోబర్ 29,2020) మధ్యాహ్నం 12:45 నిమిషాలకు శాసనమండలి చైర్మన్ చాంబర్ లో కవిత ఎమ్మెల్�

    తెలంగాణకు రూ.10కోట్ల సాయం ప్రకటించిన తమిళనాడు సీఎం

    October 19, 2020 / 05:16 PM IST

    Tamil Nadu CM announces flood relief for Telangana గత వారం రోజులుగా హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అతి భారీ వర్షాలు,వరదల నేపథ్యంలో ప్రాణ నష్టంతోపాటుగా భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో పరిస్థితులు దారు

    50స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్, పచ్చదనం కోసం 10శాతం బడ్జెట్‌.. జీహెచ్ఎంసీ యాక్ట్‌లో 5 ప్రధాన సవరణలు

    October 13, 2020 / 12:45 PM IST

    ghmc act: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలో 5 ప్రధాన సవరణలు చేసినట్లు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో చెప్పారు. సవరణ 1: మహిళలకు 50శాతం సీట్లు సవరణ 2: పచ్చదనం కోసం బడ్జెట్ లో 10శాతం నిధులు సవరణ 2: 85శాతం మొక్కలు బతకాలి, ఆ బాధ్యత క�

    తెలంగాణ కేబినెట్ నిర్ణయాలేవే.. పలు సవరణలకు ఆమోదం!

    October 10, 2020 / 10:22 PM IST

    Telangana cabinet : తెలంగాణ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించింది. రిజిస్ట్రేషన్ చట్టం స్వల్ప సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ చట్టం పలు సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం జరిగింది. దాద�

    విశ్లేషణ: తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం, కేసీఆర్‌తో జగన్ ముఖాముఖి

    October 5, 2020 / 07:51 PM IST

    Water sharing row between Telangana and Andhra: కొద్ది రోజులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీజలాల్లో వాటాలపై వివాదం. దీనిపైనే మంగళవారం కేంద్రం అపెక్స్ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేసింది. కేంద్రం జలవనరుల శాఖామంత్రి గజేంద్ర‌సింగ్ షెకావత్‌ రెండు రాష్ట్రాల మధ్య వివాదంపై సామర

    water dispute : కేంద్రానికి CM Kcr లేఖాస్త్రం

    October 3, 2020 / 07:22 AM IST

    water dispute : కృష్ణా – గోదావరీ నదీ జలాల వినియోగం విషయంలో ఏపీ అనుసరిస్తున్న తీరును, ఏడేళ్లుగా మౌనం వహిస్తున్న కేంద్రం వైఖరిని తప్పుపడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లేఖాస్త్రాన్ని సంధించారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజ

    himanshu tweet : తప్పుడు వార్తలు రాయొద్దన్న కేసీఆర్ మనవడు

    October 2, 2020 / 09:40 AM IST

    himanshu tweet : తెలంగాణ సీఎం KCR మనువడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి KTR కుమారుడు హిమాన్షుకు సంబంధించిన ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అతని ఆరోగ్యంపై పుకార్లు షికారు చేశాయి. దీంతో హిమాన్షు స్పందించాడు. చెత్త వార్తలు రాయొద్దని సూచించాడు. ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ �

    చకచకా ఆస్తుల గణన, Dharani portalలో ఆస్తుల నమోదు

    October 1, 2020 / 11:25 AM IST

    Telangana Dharani portal ‌లో ఆస్తుల నమోదు ప్రక్రియ ఊపందుకుంది. వివరాల నమోదు కోసం.. ప్రభుత్వం నాన్‌ అగ్రికల్చరల్‌ ప్రాపర్టీస్‌ అప్‌డేషన్‌.. న్యాప్ అనే ప్రత్యేక యాప్ (AAP) ‌ను అధికారులకు అందుబాటులోకి తెచ్చింది. ప్రతి ఇంటి దగ్గరికి అధికారులు స్వయంగా వచ్చి వివరాల�

    జోలికి, కయ్యానికి రావొద్దు : apex council meeting జల వివాదాలపై KCR పక్కా ప్లాన్

    October 1, 2020 / 07:56 AM IST

    kcr apex council meeting : మళ్లీ మన జోలికి రావొద్దు.. కయ్యానికి కాలు దువ్వొద్దు.. వాస్తవాలేంటో కుండబద్ధలు కొట్టాల్సిందే. ఇదే ఇప్పుడు తెలంగాణ సీఎం ముందున్న టార్గెట్. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి అక్టోబర్ 6వ తేదీన కేంద్రం అపెక్స్ (Apex) కౌన్సిల్ �

    దసరా రోజునే ధరణి పోర్టల్

    September 26, 2020 / 07:57 PM IST

    Dharani Portal: రెవెన్యూ వ్యవస్థను సమూలంగా మార్చేసే ధరణి పోర్టల్‌ ప్రారంభానికి దసరా పండుగ రోజును ఎంచుకున్నారు ముఖ్యమంత్రి కెసీఆర్. విజయదశమిని జనం మంచి ముహూర్తంగా భాస్తారు. అందుకే సిఎంకూడా ధరణి పోర్టల్‌ను ఆరోజు ప్రారంభిస్తారు. ఈలోగా అవసరమైన అన్ని క�

10TV Telugu News