Home » KCR
మంత్రి కేటీఆర్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మల మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది..
తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో మరి కొన్ని రోజులు అంటే ఏప్రిల్ 30 వరకూ లాక్డౌన్ పొడిగించనున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 11న ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమక్షంలో నిర్ణయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా దేశం, రాష్ట్రం ఆర్థ�
లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న మద్యం ప్రియులను ఆదుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రామ్ గోపాల్ వర్మ విన్నపం..
విదేశాల నుంచి వచ్చిన వ్యాధికాబట్టి, విమానాశ్రాయాలు, పోర్టులు మూసేశాం. జనాతా కర్ఫ్యూ, లాక్ డౌన్ తో కట్టడి చేశాం. దేశం విజయవంతమైంది. దేశం సేఫ్. అదే అమెరికాలో శవాలు గుట్టలు పేరుకొంటున్నాయి. హృదయవిదాకరమైన వార్తలు వింటున్నాం. శవాలను ట్రక్కుల్లో �
కరోనా వైరస్పై పోరుకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి లైట్లు ఆర్పేసినా విద్యుత్కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండాచేసిన విద్యుత్శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. అంచనావేసిన దానికన్నా భారీగా డిమాండ్ పడిపోయినప్పటికీ, �
కరోనా వ్యాప్తి నివారణకు చేస్తున్న కృషిని మరింత అంకితభావంతో కొనసాగిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రోగులకు వైద్యం అందిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి ప్రభుత్వం అన్ని రకాల అండగా ఉంటుందని చెప్పారు. వ్యాధి లక్షణాలున్న ఏ ఒ�
కరోనా ఎఫెక్ట్ చాలా రంగాలపై పడుతోంది. ఈ రాకాసి మూలంగా జనజీవనం అస్తవ్యస్థమవుతోంది. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. లక్షల సంఖ్యలో ఈ వైరస్ బారిన పడుతున్నారు. దీంతో ఆర్థిక రంగం కుదేలవుతోంది. తెలంగాణ ప్రభుత్వం..దీనిపై కట్టుదిట్టమైన చర్యలు తీసు
కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ వ్యూహంతో పని చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. మర్కజ్ మసీదు గురించి సమాచారాన్ని కేంద్రానికి అందించింది తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కం�
ప్రపంచంలో ఇప్పటివరకూ కరోనా వైరస్కు మందు లేదని, వ్యాప్తిని నివారించడమే పెద్ద ముందు అని కేసీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఒక్కరోజే 10 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్టు చెప్పారు. 20వేల మంది క్వారంటైన్లో ఉన్నట్టు తెలిపారు. మన చేతిలో ఉన్న ఏకైక ఆయ�
గుడ్లు, చికెన్ తినడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. సి విటమిన్ ఉన్న పండ్లు ఎక్కువగా తినాలని తెలిపారు. మన చికెన్, గుడ్లు బయటకు రాష్ట్రాలకు పోతాయని అన్నారు. చికెన్ తింటే కరోనా వస్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్