KCR

    తెలంగాణలో ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్.. హాస్టళ్లను మూయం : కేసీఆర్

    March 27, 2020 / 11:43 AM IST

    తెలంగాణలో ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్ కొనసాగనుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో లాక్ డౌన్ మార్చి 31 వరకు ఉన్నప్పటికీ ప్రస్తుత కరోనా కేసులు పెరిగిపోతుండటంతో తప్పని పరిస్థితుల్లో ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్ కొనసాగనున్నట్టు తెలిపారు. లాక్

    తెలంగాణలో ఒక్కరోజే 10 పాజిటివ్.. 59కి చేరిన కేసులు: కేసీఆర్

    March 27, 2020 / 11:26 AM IST

    తెలంగాణలో తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఆరా తీస్తున్నారు. తెలంగాణలో 59కి కరోనా కేసులు నమోదయినట్టు తెలిపారు. ఒకరికి నయమైందన్నారు. 58 మంది చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు. ప్రపంచంలో ఇప్పటివరకూ కరోనా వైరస్‌కు మందు లేదని, వ్యాప్తిని నివారిం

    మనవాళ్లే అన్నారు అయినా రాష్ట్రంలో అడుగుపెట్టకుండా జగన్ ఎందుకు కఠినంగా ఉన్నారు!

    March 26, 2020 / 02:28 PM IST

    కరోనా వైరస్ వ్యాప్తితో తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ విధించారు. 21 రోజుల పాటు లాక్ డౌన్‌ కొనసాగనున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆంధ్రావాళ్లంతా తమ సొంతూళ్లకు బయల్దేరి వెళ్తున్నారు. ఇలా వెళ్లినవారందరిని తెలంగాణ-ఆంధ్ర బోర్డర్ల దగ్గరే నిలిపివ

    క్రమశిక్షణతోనే కరోనాను గెలవగలం.. కష్టమైనా కొన్ని నిర్ణయాలు తప్పదు : జగన్

    March 26, 2020 / 01:51 PM IST

    పొరపాటుచేస్తే, పరిస్థితి ఎక్కడిపోతుందో మనకు తెలియదు. అందుకే ఎక్కడివారు అక్కడే  ఉండండి. మీకు ఎలాంటి అవసరమున్నా వెంటనే 1902కి కాల్ చేయండి. మీకు కావాల్సిన సాయం అందుతుంది.  ఎక్కడివారు అక్కడే ఉండిపోండి. వసతులుపరంగా ఎలాంటి లోటు చేయమని… అన్నివ�

    టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొత్త టెన్షన్..! 

    March 26, 2020 / 09:32 AM IST

    తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలను బిజీబిజీగా ఉండేలా మార్చారు సీఎం కేసీఆర్‌. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్లమెంట్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరగడంతో ఎమ్మెల్యేలంతా దాదాపు ఏడాది పాటు ఎన్నికల్లోనే బిజీ  అయ్యా�

    తెలుగు రాష్ట్రాల్లో మార్చి31 వరకు లాక్ డౌన్ 

    March 22, 2020 / 03:38 PM IST

    ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నకరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి రెండు తెలుగు రాష్ట్రాలు మార్చి31వరకు లాక్ డౌన్ ప్రకటించాయి.  తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ఆదివారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను ప్రకటించారు. కరోనా వైర

    రాష్ట్రంలో 100 శాతం వైన్ షాపులు బంద్ : కేసీఆర్

    March 22, 2020 / 01:36 PM IST

    తెలంగాణ వ్యాప్తంగా మార్చి 31 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. ప్రజలకు అత్యవసర సరుకులకు సంబంధించి అంశాలు మాత్రమే అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టనుంది. కరోనా నియంత్రణ చర్యలపై కేసీఆర్ ఆదివారం మీడియా సమావేశంలో ప్రస్తావించారు. అత్యవసర సరుకులను తెచ్�

    తెల్లరేషన్ కార్డుదారులకు ఉచితంగా రేషన్ బియ్యం : కేసీఆర్

    March 22, 2020 / 01:13 PM IST

    కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం మార్చి 31వరకు లాక్ డౌన్ ప్రకటించింది. ఆదివారం కేసీఆర్ అధ్యక్షతన అత్యున్నత సమావేశం ముగిసింది. ఈ సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.. తెల్లరేషన్ కార్డుదారులకు ఉచితంగా రేషన్ బ�

    వైద్య సిబ్బందికి సంఘీభావం…చప్పట్లతో మార్మోగిన భారత్

    March 22, 2020 / 11:44 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ(మార్చి-22,2020)దేశమంతా జనతా కర్ఫ్యూ పాటిస్తోంది. ఇండియా ఇంటికే పరిమితమైంది. దేశవ్యాప్తంగా ప్రజలు తమ తమ ఇళ్లకే పరిమితమైపోయారు. అయితే రాత్రీపగలు తేడా లేకుండా,�

    కరోనా వైరస్  : తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏం చెప్పబోతున్నారు ? కఠిన ఆంక్షలు!

    March 22, 2020 / 11:14 AM IST

    కరోనా వైరస్ భారతదేశంలో విజృంభిస్తోంది. వందల సంఖ్యలో నెగటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారు. దీంతో కఠిన ఆంక్షలు విధించేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రధానంగా ప్రజా రవాణాపై దృష్టి సారించింది. ఇతర ప్రాంతాల వైపు వెళ్లకుండా �

10TV Telugu News