Home » KCR
అమరావతి: వైసీపీ అధినేత హైదరాబాద్ లోని తన అక్రమాస్తులను కాపాడుకోవడానికే కేసీఆర్ భజన చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. సొంత లాభాల కోసమే జగన్,
తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 11ను సెలవు దినంగా ప్రకటించింది. పోలింగ్ భవనాలకు 2 రోజులు సెలవు ఇచ్చింది. తెలంగాణలో ఏప్రిల్ 11న 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
ఓట్ల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోడీ పచ్చి అబద్దాలు చెబుతున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.శుక్రవారం(మార్చి-29,2019)మిర్యాలగూడలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతూ…యూపీఏ హయాంలో నేను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు 11సార్లు సర్�
ఢిల్లీ : ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల జిల్లాకు చెందిన శరత్ అనే రైతుతో 17 నిమిషాలు ఫోన్ లో మాట్లాడి, అది లైవ్ లో ప్రసారం అయ్యేలా రికార్డు చేసి, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి కేంద్ర ఎన్నికల
నల్గొండ : దేశంలో బీజేపీకి 150, కాంగ్రెస్ కు వంద సీట్లు కూడా దాటవని సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. ప్రాంతీయ పార్టీలదే హవా అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 118 సీట్లలో పోటీ చేస్తే ఒకటే సీటు గెల్చిందన్నారు. బీజేపీకి తెలంగాణలో అసలు అడ్రస్ ఉందా అ�
మహబూబ్ నగర్: బీజేపీ దేశప్రయోజనాల కోసం కృషి చేస్తుంటే విపక్షాలు వారి కుటుంబ ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. దేశరక్షణ,మహిళల రక్షణ కోసం తాము కృషి చేశానని మీ చౌకీదారుగామళ్లీ మీ ఆశీర్వాదం కోరుతు�
రేపటి నుంచి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లి గ్రామానికి చెందిన రైతు కొండపల్లి శంకరయ్య కుమారుడు శరత్.. తనకు జరిగిన అన్యాయంపై ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. “నేను రైతును. నా భూమిని వేరేవారి పేరున మార్చి పట్టా ఇచ్చారు. 11 నెలల నుంచి తిరుగుతున్నా ఎ�
వైసీపీకి ఓటేస్తే మరణ వాంగ్మూలం మనం రాసుకున్నట్లేనని సీఎం చంద్రబాబు అన్నారు.
కేసీఆర్ కు మద్దతు ఇస్తే రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారని సీఎం చంద్రబాబు అన్నారు.