Home » KCR
మోడీ చరిష్మా వర్కవుట్ అవుతుందా... అమిత్ షా మాయాజాలం పనిచేస్తుందా... అగ్రనేతల ప్రచారం ఎంత వరకు ప్లస్ అవుతుంది.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో సోమవారం (ఏప్రిల్-1,2019) ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్నారు.
దేశంలో సాగు, తాగు నీటికి కటకటా ఉందా ? 3.50 లక్షల మెగావాట్ల కరెంటు లేదా ? దేశ రాజకీయ దశ..దిశను మారుస్తా..
మహబూబ్ నగర్: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. వనపర్తిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో
ఓవైపు సమ్మర్.. హీట్ మరోవైపు ఎన్నికల హీట్.. సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ నాయకుల ప్రచారంను ఉదృతం చేశారు. సరిగ్గా 10రోజులు మాత్రమే ఎన్నికలకు ఉండడంతో ఢిల్లీలోని అగ్ర నాయకులు సైతం తెలంగాణకు వచ్చి ప్రచార వేగం పెంచేస్తున్నారు. తొలిదశ లోక్
మహబూబ్ నగర్ : కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పటానికి వస్తున్నాడనే సరికి మోడీకి, రాహుల్ కు భయం పట్టుకుందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. మే 23 తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీల కూటమి ఢిల్లీ పీఠాన్ని అధిరోహిస్తుందని అప్పుడు బీజేపీ భర�
బీజేపీ నాయకులు పగటి కలలు కంటున్నారని పార్టీ పని అయిపోయిందని సీఎం కేసీఆర్ అన్నారు.
పాయకరావుపేట: నరేంద్రమోడి ఏపీకి నమ్మక ద్రోహం చేశారని, ఏం మొహం పెట్టుకుని ఆయన మళ్లీ రాష్ట్రానికి వస్తున్నాడని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. విశాఖజిల్లా పాయకరావు పేటలో జరిగిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ మోడీ రాష
అమరావతిని అడ్డుకునేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీకి ఇవ్వాల్సిన రూ.లక్ష కోట్లను ఇవ్వడం లేదన్నారు. ‘ఏపీపై కేసీఆర్ పెత్తనమేంటి.. బెదిరిస్తే నేను భయపడతానా? కేసీఆర్… ఖబడ్దార్ నీ ఆటలు నా దగ్గర సాగవు’ అని హెచ్చరి
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గంలో పర్యటించారు. చేవెళ్ల నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న రంజిత్ రెడ్డిని గెలిపించాలంటూ పిలుపునిచ్చిన కేటీఆర్.. లోక్ సభ ఎన్నికల తరువాత కేంద్రంల�