KCR

    రిటర్న్ : బీజేపీలోకి టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి

    March 26, 2019 / 06:41 AM IST

    మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి టీఆర్ఎస్ కు గుడ్ చెప్పే యోచనలో ఉన్నారు. ఆయన బీజేపీలో చేరే దిశగా అడుగులు వేస్తున్నారు. మార్చి 29న ప్రధాని మోడీ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ నేత రాంమాధవ్ ను కలిసిన జ�

    కాంగ్రెస్‌కు మరో షాక్ : టీఆర్ఎస్‌లోకి సునీతా లక్ష్మారెడ్డి

    March 26, 2019 / 05:54 AM IST

    తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి హస్తానికి హ్యాండ్ ఇచ్చారు. ఆమె గులాబీ గూటికి చేరుకున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ తో ఆమె సమావేశం అయ్యారు. పార్టీలో చేరికపై చర్చించారు. ఏప్రిల్ 3న కేసీఆర్ నర్సాపూర్ సభలో స�

    ఆస్తుల కోసం కేసిఆర్ కాళ్లు.. కేసుల కోసం మోడీ కాళ్లు

    March 26, 2019 / 05:54 AM IST

    కేసిఆర్‌తో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించిన జగన్‌ను ప్రజలు ఛీ కొడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి, బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్న జగన్ దగ్గర నుంచి నామినేషన్ వేసిన అభ్యర్ధు�

    దొంగ వస్తున్నాడు జాగ్రత్త: కుమ్మక్కు రాజకీయాల్ని తిప్పికొట్టండి

    March 26, 2019 / 04:53 AM IST

    అమరావతి :  సీఎం కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారు.  నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు  జగన్, కేసీఆర్ లపై విరుచుకుపడ్డారు. ‘‘దొంగ వస్తున్నాడు జాగ్రత్త’’ అనే నినాదం ప్రజల్లోకి బలంగా వెళుతోందని జగన్ ని ఉద్ధేశిం�

    కసి తీర్చుకోవాలి : ఏపీ పేరెత్తాలంటే కేసీఆర్ భయపడాలి

    March 25, 2019 / 10:49 AM IST

    సత్యవేడు : చిత్తూరు జిల్లా సత్యవేడు ఎన్నికల ప్రచారంలో సీఎంచంద్రబాబు మాట్లాడుతు..ఏపీని ఇబ్బంది పెడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ పై కసి తీర్చుకోవాలనీ..ఏపీ పేరు ఎత్తాలంటే కేసీఆర్ భయపడేలా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు చంద్రబాబు. తెలంగాణలో �

    నాపై ఉన్న కేసు ఒక్కటే.. పోరాటం కేసిఆర్‌తోనే!

    March 25, 2019 / 01:28 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హీట్ పెరిగిపోయింది. నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష నేత జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. తిరుపతి రోడ్ షోలో మాట్లాడిన చంద్రబాబు జగన్ కేసులే టార్గెట్‌గా �

    TRSలోనే ఉంటా..నామా గెలుపుకి కృషి చేస్తా :పొంగులేటి

    March 24, 2019 / 03:45 PM IST

    తాను టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సృష్టం చేశారు.టిక్కెట్ కేటాయింపు విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తున్నట్లు తెలిపారు.ఖమ్మం పార్లమెంట్‌ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా �

    కంటతడి పెట్టిన టీఆర్ఎస్ ఎంపీ

    March 24, 2019 / 03:38 PM IST

    ఖమ్మం సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కంట తడి పెట్టారు. అనుచరుల ఆవేదన చూసి తట్టుకోలేకపోయిన ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. పొంగులేటికి సీఎం కేసీఆర్ టీఆర్ఎస్

    మిషన్ 16 : కేసీఆర్ స్పెషల్ ఫోకస్

    March 24, 2019 / 12:41 PM IST

    మిషన్ 16.. ఇదే టీఆర్ఎస్ టార్గెట్. 16మంది ఎంపీలను గెలిపించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న టీఆర్ఎస్.. ప్రచారంలో స్పీడ్ పెంచింది. అయితే.. కొత్తగా 9మంది లోక్‌సభ బరిలోకి దిగుతుండటంతో వారి నియోజకవర్గాలపై గులాబీ బాస్ కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెడుతు

    జగన్ కి కేసీఆర్ వెయ్యి కోట్ల రూపాయలు సాయం చేశారు :లోకేష్

    March 24, 2019 / 08:45 AM IST

    అమరావతి:  ఏపీలో చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంతో పోటీ పడలేక మోడీ, కేసీఆర్, జగన్ ఒక్కటై కుట్రలు చేస్తున్నారని నారా లోకేష్ విమర్శించారు. టీడీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ప్రచారం �

10TV Telugu News