Home » KCR
ఏపీకి అతి పెద్ద సమస్య జగనే అని సీఎం చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఫుల్ స్వింగ్లో ఉందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక ఆట ఆడుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడిన చంద్రబాబు.. ప్రతి కార్యకర్త ఎన్నికల పోరాటానికి క�
లోక్ సభ ఎన్నికల్లో 16 సీట్లు కైవసం చేసుకొనే లక్ష్యంతో TRS వ్యూహాలు రచిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థుల జాబితా ఇప్పటికే రిలీజ్ చేసింది. సెంటిమెంట్గా భావించే కరీంనగర్ నుండి సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించారు. అంతకంటే ముందే టీఆర్ఎస్ వర్కింగ్ ప్�
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై దర్శకుడు, సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఫైర్ అయ్యారు. తెలంగాణవాళ్లు ఆంధ్రావాళ్లను కొడుతున్నారని, బెదిరిస్తున్నారని పవన్ చేసిన ఆరోపణలను ఖండించారు. తెలంగాణవాళ్లు ఆంధ్రావాళ్లను కొడుతున్నట్టు సాక్ష్యం ఉందా అని పవ�
కృష్ణా జిల్లా: నూజివీడులో వైసీపీ అభ్యర్థి గెలిస్తే కేసీఆర్ గెలిచినట్లే అని.. ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిన్నట్లే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రులకు పౌరుషం లేదా.. కేసీఆర్ కు బానిసలమా అని ప్రశ్నించారు. నూజివీడులో పవన్ ఎన్నికల ప్ర�
కరీంనగర్ : బానిసత్వం నుంచి విముక్తి లభించింది అని మాజీ ఎంపీ వివేక్ అన్నారు. పెద్దపెల్లి లోక్ సభ టికెట్ ఇవ్వనందుకు నిరసనగా ప్రభుత్వ సలహాదారు పదవికి వివేక్ రాజీనామా
హైదరాబాద్ : పోరాటాల ద్వారా తెచ్చుకున్నరాష్ట్రంలో, ఉద్యమాన్ని నడిపిన పోరాట యోధుడే రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నాడని సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రంలో ఏర్పడ బోయే రాజ్యాంగ సంక్షోభాన్ని కాపాడుకోవాల్సిన భాద్య�
దేశంలోని సీఎంల పనితీరుకి సంబంధించి ర్యాంకులు విడుదల అయ్యాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ నెంబర్ వన్ (ఫస్ట్) స్థానం దక్కించుకున్నారు. సీవోటర్-ఐఏఎన్ఎస్ సంస్థ నేషన్ ట్రాకర్ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఇందులో ఓటర్ల నుంచి అధికశాతం అఫ్రూవల్ రేటింగ్స
హైదరాబాద్: అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థుల జాబితా వచ్చేసింది. ఊహించినట్టుగానే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. వారికి రెండోసారి టికెట్ ఇవ్వలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించలేదని ఎమ్మెల్యేల ఫి�
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా ఫైనల్ అయ్యింది. ముగ్గురు సిట్టింగ్ లకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. వారికి మరో ఛాన్స్ ఇవ్వలేదు. 8మంది సిట్టింగ్ లకు రెండోసారి టికెట్ ఇచ్చారు. అలాగే నలుగురు కొత్త ముఖాలకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చార