Home » KCR
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి వెళ్లనున్నారు. ఆలయంలో జరుగుతున్న పునర్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు వెళుతున్నారు. ఫిబ్రవరి 03వ తేదీ ఆదివారం యాదాద్రికి కేసీఆర్ వెళ్లి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం ఆలయ పు�
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం యాదాద్రిలో పర్యటించనున్నారు. యాదాద్రి కొండపైన జరుగుతున్న ఆలయ విస్తరణ పనుల సమీక్ష నిమిత్తం వెళ్లనున్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని అభివృద్ధి పనులపై అధికారుల
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు సమ్మాన్ నిధి పథకాన్ని గులాబి పార్టీ స్వాగతిస్తూనే….. చురకలు అంటించింది. ఇది ఓటాన్ బడ్జెట్ గా లేదని ఓటర్ల బడ్జెట్ గా ఉందని ఎద్దేవా చేసింది. రైతు సమస్యలపై కేసిఆర్ కు ఉన్న ముందు చూపు &
ఢిల్లీ: సర్వే స్పెషలిస్ట్ లగడపాటి రాజగోపాల్ చాలా రోజుల తర్వాత.. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చిన నెల రోజులకు బయటకు వచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికలపై రాజగోపాల్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈవీఎంల
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు..తమ ప్రభావం ఎంతుందో చూపేందుకు ప్రయత్నిస్తున్న జనసేనాని అధినేత పవన్పై సినీ నటి, కాంగ్రెస్ లీడర్ విజయశాంతి ఆసక్తికర ట్వీట్ చేశారు. పవన్ను ఏదో రకంగా వివాదాల్లోకి లాగేందుకు టీఆర్ఎస్ ప
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై సర్కార్ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి మూడో వారంలో నిర్వహించాలని అనుకుంటున్నట్లు టాక్. ఒక వన్..టు డేస్లో నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కేం�
మరోసారి తెరపైకి మంత్రివర్గ విస్తరణ మార్చి తొలివారంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్! ఫిబ్రవరిలోగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్! మార్చితో 16మంది మండలి సభ్యుల పదవీకాలం పూర్తి నోటిఫికేషన్ వెలువడే లోపే కేబినెట్ విస్తరణ గులాబీ పార్టీలో ఆశావహుల సందడి
హైదరాబాద్ : మీరు తెలంగాణకు వస్తే.. మేం ఆంధ్రాకు వస్తాం. మీరు గిప్ట్ ఇస్తే.. మేం రిటర్న్ గిఫ్ట్ ఇస్తం. ఛలో.. చూసుకుందాం. రాజకీయంగానే తేల్చుకుందాం. ఇప్పుడు ఈ మాటలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కాకపుట్టిస్తున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ
హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనీటి విందులో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకున్నాయి… ఇరు రాష్ట్రాల రాజకీయ నేతలకు రాజ్ భవన్ వేదికైంది… అన్ని రాజకీయ పార్టీల నేతలు తమ అభిప్రాయభేదాలను పక�
హైదరాబాద్ : రాష్ట్రంలో అడవులు కాపాడే విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని, కలప స్మగ్లర్లపై పి.డి. యాక్టు నమోదు చేసి శిక్షిస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. శనివారం ఆయన అటవీశాఖపై ప్రగతి భవన్లో పోలీస్, అటవీశాఖ అధికారుల�