Home » KCR
ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని అప్పటి సీఎం, మంత్రులు, అధికారులు ఎవరూ చెప్పలేదని విమర్శించారు.
మహారాష్ట్ర, జార్ఖండ్లో ప్రాంతీయ పార్టీలు సత్తా చాటడంతో ..తమ పార్టీ కోర్ బ్యాగ్రౌండ్ అయిన తెలంగాణ స్లోగన్ మరోసారి తెరమీదకు తేవాలని ఫిక్స్ అయిపోయిందట గులాబీ పార్టీ.
తెలంగాణ వాదం తమ పేటెంట్గా గులాబీ పార్టీ భావిస్తుంది. ఈ కారణంగానే తెలంగాణ వాదాన్ని కొనసాగించేలా పార్టీ కార్యాచరణను అమలు చేయనుంది.
ఇప్పటికే ఏడాది కాలం గడిచిపోయిందని, మరో రెండేళ్లు గడిస్తే మళ్లీ ఎన్నికల హడావుడి మొదలవుతుందని, కచ్చితంగా ఈ సారి అధికారంలోకి వస్తామని ఎమ్మెల్యేలకు నచ్చజెప్పుతోందట బీఆర్ఎస్ నాయకత్వం.
ఇక మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన నవంబర్ 29న ప్రతి ఏడాది గులాబీ పార్టీ దీక్షా దివస్ గా నిర్వహిస్తోంది.
ఇలాంటి రాజకీయ పరిణామాలున్నీ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల వలసలు ఆగిపోయేలా చేశాయట.
కేసీఆర్ సైలెంట్గా ఉండటంపై తెలంగాణ ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వానికి ఏడాది సమయం ఇవ్వాలనే గులాబీ బాస్ సైలెంట్గా ఉంటున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణ గట్టు మీద అరెస్ట్ల అంశం హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే కేటీఆర్ను అరెస్ట్ చేస్తారంటూ ఊహాగానాలు, వార్తలు, గాసిప్లు చక్కర్లు కొడుతోంది.
ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ నుంచి హామీలు, గ్యారెంటీల విషయంలో తీవ్ర ఒత్తిడిని ఫేస్ చేస్తోంది కాంగ్రెస్.
Konda Surekha : కేసీఆర్తో కూడా పని చేశా.. అన్నీ ఉత్త మాటలే!