Home » KCR
రెండో ఏడాదిలో బీఆర్ఎస్.. మరింత దూకుడు చూపించబోతోందా? కేసీఆర్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా? ఏం జరగబోతోంది?
డిసెంబర్ 9న సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్లు కేసీఆర్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
నేతలు సమయం ఇస్తే ప్రభుత్వం తరపున ఆహ్వానిస్తామని మంత్రి పొన్నం వెల్లడించారు.
కేసీఆర్ రాక మరింత జోష్ తీసుకొస్తుందనడంలో డౌట్ లేదు. అయితే ఆయన రాకపై, బీఆర్ఎస్ వర్గాల్లోనూ స్పష్టత కనిపించడం లేదు.
రేవంత్ రెడ్డి వచ్చి ఏదో చెబితే నేర్చుకోవాల్సిన అవసరం, పట్టించుకోవాల్సిన అవసరం కేసీఆర్ కు లేదని కేటీఆర్ అన్నారు.
ప్రతిపక్ష పాత్ర పోషించాలని రేవంత్ సూచించడం విడ్డూరంగా ఉందంటోంది బీఆర్ఎస్. మూసీ నుంచి లగచర్ల వరకు..విద్యార్థుల ఫుడ్ పాయిజన్ ఘటనల నుంచి రైతు సమస్యల వరకు తాము ప్రజల తరఫును పోరాడుతూ ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామంటోంది గులాబీ
పార్టీలకు అతీతంగా సంబరాల్లో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
తెలంగాణలో అధికార పక్షం కాంగ్రెస్ కు ఏ మాత్రం తీసిపోకుండా ఢీ అంటే ఢీ అంటూ సమర్థవంతమైన అపోజిషన్ గా బీఆర్ఎస్ పేరు తెచ్చుకుంది.
అధికార, ప్రతిపక్షాలు రాజకీయాలకు పోయి రాష్ట్ర పరువు తీస్తున్నారని మండిపడుతున్నారు ఉద్యమకారులు.