Home » KCR
మరోసారి నిర్మల్ స్థానం నుంచే ఇంద్రకరణ్ రెడ్డి పోటీ చేయడం ఖరారైంది. ఈ నేపథ్యంలో...
పాలమూరు-రంగారెడ్డికి దిక్కులేదని, సీతారామ ప్రాజెక్ట్ పత్తా లేదన్నారు. పంట నష్టం కింద రూ.14వేల కోట్లు ఇవ్వడానికి చేతులు రావన్నారు.
రాష్ట్రంలో 150 శాతం వృద్ధిరేటు సాధించామని తెలిపారు. తెలంగాణలో కరెంట్ కోతల్లేవ్... ఏటు చూసినా వరికోతలే అని పేర్కొన్నారు.
ఇప్పటికే 8లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని.. చేసిన అప్పులు ఎలా తిరిగి చెల్లిస్తారని నిలదీశారు. బ్యాంకుల నుండి తీసుకున్న అప్పులే లక్షా 30 వేల కోట్ల రూపాయలు ఉన్నాయని తెలిపారు.
ప్రత్యేక రాష్ట్రం తెలంగాణలో వచ్చిన మార్పులేంటి?
ప్రత్యేక రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులతో నీళ్ల సమస్య తీరింది.. నిధుల మాటేమిటీ? కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు సకాలంలో అందుతున్నాయా? మిగతా అంశాల సంగతేంటీ? పూర్తి వివరాలు....
తెలంగాణలో మహిళలకు రక్షణ లేదని విమర్శించారు. బిక్షం ఇస్తున్నట్లు కేసీఆర్ బియ్యం ఇస్తున్నారని వెల్లడించారు.
తాను రైతు బిడ్డనని, కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆరోగ్య పరిరక్షణ కోసం ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చామని తెలిపారు.
ఓఆర్ఆర్ టోల్ టెండర్ ద్వారా ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరే అవకాశమున్నా.. అతి తక్కువ ధరకే టెండర్ కట్టబెట్టడం వెనుక ఆంతర్యమేమిటని బండి సంజయ్ ప్రశ్నించారు.
సంక్షేమ రంగానికి నాంది పలికింది ఎన్టీఆర్ అని కొనియాడారు. ఉచిత కరెంట్ ప్రవేశ పెట్టిన ఘనత ఎన్టీఆర్ దేనని స్పష్టం చేశారు.