Home » kedarnath
ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం పరమశివుడు కొలువైన కేదార్నాథ్ ఆలయ పూజారులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు రక్తంతో లేఖ రాశారు.
ఛార్ధామ్ యాత్ర లైవ్ టెలికాస్ట్ చేయడం కుదరదని తేల్చి చెప్పేసింది రాష్ట్ర ప్రభుత్వం. బద్రీనాథ్, కేదర్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాల్లోని గర్భగుడిలో జరిపే పూజలను ప్రత్యక్ష ప్రసారం చేయడం కుదరదని ఉత్తరాఖాండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు.
చార్ థామ్ లలో ఒకటైన ప్రతిష్టాత్మకమైన శైవ క్షేత్రం కేదార్ నాథ్ మంచు దుప్పటి కప్పుకుంది. శీతాకాలం కావడంతో ఆ ప్రాంతంలో మంచు భారీగా కురుస్తోంది. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన మంచు దుప్పటి పరుచుకున్నట్లున్నాయి. శీతాకాలం సమీపించే సమయం�