Home » kedarnath
ఉత్తరాఖండ్ లోని గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది.
బిగ్ బాస్ ఫేమ్, నటి భానుశ్రీ ఇటీవల కేదారినాథ్, బద్రీనాథ్ పుణ్యక్షజేత్రలను ఒకేసారి సందర్శించింది. తాజాగా ఆ ఆలయాల వద్ద దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Char Dham Yatra : ఎత్తైన శిఖరాలలో మంచు కురుస్తుండగా.. లోతట్టు ప్రాంతాలు భారీ వర్షంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈరోజు బద్రీనాథ్లో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి.
కేదార్నాథ్ మార్గంలో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో ఐదుగురు యాత్రికులు మరణించారు. కొండచరియలు కారుపై విరిగిపడటంతో అందులో ఉన్న ఐదుగురు యాత్రికులు మృత్యువాత పడ్డారు....
పెద్ద ఎత్తున రాళ్లు, మట్టిపెల్లలు పడటంతో రోడ్డు పక్కన ఉన్న దుకాణాలు, దాబాలు కొట్టుకుపోయాయి. అయితే ఆ షాపులు, దాబాల్లో నలుగురు స్థానికులతోపాటు 16 మంది నేపాలీలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
మహిళా భక్తురాలు గర్భగుడిలో శివలింగంపై కరెన్సీ నోట్లు విసురుతున్న సమయంలో ఆమెపక్కనే పలువురు భక్తులు ఉన్నారు. మంత్రాలు పఠిస్తూ మహిళను ప్రోత్సహించినట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోలో కనిపించింది.
అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ముఖ్యమైనవి ఉత్తరాఖండ్లోని గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. వీటి సందర్శనే చార్ధామ్ యాత్రగా పిలుస్తారు. జీవితంలో ఒక్కసారి అయినా ఈ యాత్ర చేయాలనుకుని తపన పడతారు భారతీయులు. భారతీయులే కాకుండా వి�
ఒక్కసారైనా గంగలో మునిగి పాప పరిహారం చేసుకోవాలంటారు పెద్దలు, గంగమ్మకు అంతటి విశిష్టత ఉంది.గంగా జలం పరమపవిత్రంగా భావిస్తారు భారతీయులు, అటువంటి గంగానది పుష్కరాలు సుముహూర్తం దగ్గరపడింది.మరికొన్ని ఘడియల్లోనే గంగమ్మ పుష్కరాలు ప్రారంభమవుతాయి.
ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం వద్ద 4,302 మ్యూల్ యాజమానులు 8,664 జంతువులను నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం తొమ్మిది హెలికాప్టర్ సంస్థలు కేదార్నాథ్ మార్గంలో సిర్సి, ఫాటా అనే మూడు ప్రాంతాల నుండి పనిచేస్తున్నాయి. కేదార్ నాథ్ ట్రెక్ మార్గం 17 కి.మీ పొడవ�
‘‘కూతురిని జాగ్రత్తగా చూసుకో.. ఆమె ఆరోగ్యం బాగోలేదు’’.. అంటూ ఓ పైలట్ చివరిసారిగా తన భార్యతో ఫోనులో మాట్లాడాడు. ఆ తర్వాతి రోజే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశాడు. ఉత్తరాఖండ్లోని ఫాఠా నుంచి కేదార్నాథ్ యాత్రికులను తీసుకెళ్తున్న ఓ హెలికాప్టర�