Home » kedarnath
కేదార్నాథ్లో కుప్పకూలిన హెలికాఫ్టర్
ఉత్తరాఖండ్లోని ఫాఠా నుంచి కేదార్నాథ్ యాత్రికులను తీసుకెళ్తున్న ఓ హెలికాప్టర్ కుప్పకూలి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు, నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పో
కోవిడ్ కారణంగా రెండేళ్లుగా సాగని యాత్ర ఈ ఏడాది మొదలైన సంగతి తెలిసిందే. గత నెల 3న ఛార్ధామ్ యాత్ర మొదలైంది. యాత్ర సందర్భంగా 91 మందికిపైగా యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. యమునోత్రి, గంగోత్రి, బద్రినాథ్, కేదార్నాథ్ పుణ్యక్షేత్రాలను కలిపి ఛార్ధ
ఒక హెలికాప్టర్కు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
ఛార్ధామ్ యాత్రలో భాగమైన కేదార్నాథ్లో చెత్త పేరుకుపోతుండటంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. పవిత్రమైన యాత్రా స్థలంలో అలాంటి చెత్త ఉండటం సరికాదన్నారు. ఈ నెల ‘మన్ కీ బాత్’లో భాగంగా ఆదివారం ప్రధాని మోదీ రేడియోలో ప్రసంగించారు.
"దేఖో అప్నా దేశ్" ఆఫర్లలో భాగంగా చార్ ధామ్ యాత్ర చేయాలనుకునే యాత్రికులకు IRCTC ప్రత్యేక ప్యాకేజి తీసుకువచ్చింది.
శీతాకాలం ప్రారంభం కావటంతో ఉత్తరాఖండ్లోని హిమాయాల్లో ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ ఆలయాలను మూసివేశారు.
ఉత్తరాఖండ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. కేదార్నాథ్ ఆలయాన్ని మోదీ సందర్శించారు.
కేదార్నాథ్లో నేడు ప్రధాని మోదీ పర్యటించనున్నారు. కొద్దిసేపటి క్రితమే కేదార్నాథ్కు ప్రధాని మోదీ చేరుకున్నారు. ప్రధాని రాకతో సామాన్య భక్తుల దర్శనం నిలిపివేశారు.
నవంబరు 5న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేదార్నాథ్లో పర్యటిస్తారు. కేదార్నాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం మోదీ.. అక్కడ పునర్నిర్మించిన శ్రీ ఆదిశంకరాచార్య