Home » KEJRIWAL
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఢిల్లీ ఎన్నికల ఫలితాల గురించి ముందే చెప్పారు. ఢిల్లీలో పిచ్చోడ్ని అడిగినా.. ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్కే ఓట్లు వేస్తా అంటున్నారని అప్పుడే బీజేపీ భవితవ్యాన్ని నిర్దేశించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల విజయం త�
ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ విక్టరీపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించారు. ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కేజ్రీవాల్ కు అభినందనలు తెలిపారు. ఢిల్లీ ప్రజల ఆకాంక్షలను నేరవేర్చడంలో వారికి శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.&nbs
ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టారు. 2015ఎన్నికల్లో 67సీట్లతో గ్రాండ్ విక్టరీ కొట్టిన ఆప్ ఇప్పుడు మరోసారి సీన్ రిపీట్ చేసింది. ఫిబ్రవరి-8,2020న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికే ఆప్ విజయ�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందనుకున్నా అలా జరగలేదు. సింగిల్ గా కేజ్రీవాల్ చీపురుతో ఊడ్చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఆప్ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది.
ఢిల్లీ పీఠం దక్కేదెవరికి? కేజ్రీవాల్ తిరిగి సీఎం అవుతారా? బిజెపికి మరోసారి పరాభవం తప్పదా? లేదంటే మోదీ – అమిత్ షా మ్యాజిక్ ఏమైనా చేయగలరా? ఈ ప్రశ్నలకు సమాధానాలు మరికొన్ని గంటల్లో రాబోతున్నాయ్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కి అన్ని ఏర్పా�
రాష్ట్రవాప్తంగా ఉచిత కరెంట్ ఇవ్వనున్నట్లు సోమవారం(ఫిబ్రవరి-10,2020) పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. అయితే ఇందుకు షరుతులు వర్తిస్తాయి అంటోంది మమతా. వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మీడియా సమావేశంలో మమతా బెన�
ఒక రాజకీయ పార్టీ. ఒక రాష్ట్రంలోనే ఉండకూడదు అనుకుంటుంది. ఇతర రాష్ట్రాల్లో పాగా వేయాలని, సీట్లు సంపాదించుకోవాలని ఆరాట పడుతుంటాయి. కొన్ని పార్టీలు సక్సెస్ అవుతే..మరికొన్ని పార్టీల ప్రయత్నాలు నెరవేరవు. ఇప్పడు ఆప్ పార్టీ కూడా ఓ రాష్ట్రంపై కన్నేస
అందరూ ఎదురు చూస్తున్న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిపోయింది. 70 నియోజకవర్గాలకు ఫిబ్రవరి 08వ తేదీ శుక్రవారం ఎన్నికల పోలింగ్ నిర్వహించారు అధికారులు. మరోసారి అధికారంలోకి ఆప్ వస్తుందా ? బీజేపీ ప్రభావితం చూపిస్తుందా ? అనే ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం 5
ఢిల్లీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటర్ తీర్పునిచ్చేశాడు. ఎవరికి తీర్పునిచ్చాడనేది తెలుసుకోవాలంటే..ఈవీఎంలు తెరవాల్సిందే. కానీ ఎవరికి పట్టం కట్టారనే విషయం తెలుసుకోవాలంటే..ఫిబ్రవరి 11 వరకు వెయిట్ చేయాల్సిందే. మొత్తం 70 నియోజకవర్గాలకు ఎన్నికల
ఢిల్లీ ఎన్నికలు ముగిశాయి. ఓటర్లు తీర్పునిచ్చేశారు. ఓట్లు ఈవీఎంల్లో నిక్షిప్తమయ్యాయి. అయితే..ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారనే దానిపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది. తమకు అనుకూలంగా వస్తుందని కొంతమంది, కాదు..కాదు..తమకే ఓటు వేశారంటున్నారు ఇతర పార్టీలు. 2019