దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో 14,461 బోధన, బోధనేతర పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. మధ్యప్రదేశ్ లో అత్యధికంగా 1,277 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది.
LIVE: కాకినాడ ఘటనలో ట్విస్ట్..విద్యార్థుల అనారోగ్యానికి చాక్లెట్లే కారణమా?
టీజీటీ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు 50శాతం మార్కులతో ఎన్సీఈఆర్టీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 35 ఏళ్లకు మించరాదు.
ఆన్ లైన్ క్లాసులో పాల్గొంటున్న ఓ విద్యార్థిని చేతిలో ఉన్న సెల్ ఫోన్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె సురక్షితంగా బయటపడింది. కానీ..ఆమె చేతికి గాయమైంది. సెల్ ఫోన్ తునాతునకలు అయ్యింది.ఈ ఘటనతో ఆ కుటుంబం తీవ్ర భయాందోళనలకు గురయింది. ఒడిశా రాష్ట్రంలో జర