Home » Kerala government
కేరళ అందాలను చూస్తూ, అక్కడి రుచులను ఆస్వాదిస్తూ కొబ్బరి కల్లును ఎంజాయ్ చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ సాయపడుతుంది అంటున్నారు అక్కడి హోటళ్ల యజమానులు.
ప్రభుత్వ ఉద్యోగులకు కేరళ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే విధంగా యుట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా ప్లాంట్ ఫాంలలో వీడియోలను పోస్ట్ చేయడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించిన విషయం విధితమే. కేంద్రం నిర్ణయం పట్ల విపక్ష పార్టీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టాయి. పలు రాష్ట్రాలు కేంద్రం తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క�
దేశవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతోంది. ఇప్పటివరకూ కరోనా కేసులతో బిక్కుబిక్కుమని గడిపిన జనమంతా నెమ్మదిగా ఊపిరిపీల్చుకుంటున్నారు.
ఇక ఈ నేపథ్యంలోనే దేవభూమి కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి 25వేల మంది భక్తులను అనుమతిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది.
కొండచరియలు విరిగిపడడం, వరద ప్రవాహం పోటెత్తడంతో కేరళ రాష్ట్రం అతాలకుతలమైంది. ఆలయానికి వచ్చిన భక్తులు జాగ్రత్తగా ఉండాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కీలక సూచనలు చేసింది.
కేరళ శబరిమల యాత్రకు భక్తుల అనుమతిపై విజయన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మండల-మకరవిళక్కు సందర్భంగా రోజుకు 25 వేల మందిని మాత్రమే అయ్యప్ప దర్శనానికి అనుమతిస్తామని ప్రకటించారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 375 మంది మృతి చెందారు.
కేరళ ప్రభుత్వం చిన్న సినిమాల కోసం సొంతగా ఓటీటీ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకుంది..
kerala lottery seller : లాటరీ టిక్కెట్లు అమ్ముకునే వ్యక్తికి జాక్పాట్ తగిలింది. కాళ్లకు చెప్పులరిగేలా తిరిగి లాటరీ టిక్కెట్టు అమ్మితే రాని అదృష్టం.. అమ్ముడుపోకుండా మిగిలిపోయిన టిక్కెట్టుతో వచ్చింది. కేరళ ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్-న్యూ ఇయర్ �