Home » Kerala Man
గతేడాది మే నెలలో.. ఆస్తి కోసం పాముతో కరిపించి భార్యను చంపిన కేరళకు చెందిన 28 ఏళ్ల సూరజ్ అనే వ్యక్తిని ఇవాళ కేరళ కోర్టు దోషిగా తేల్చింది.
దేశంలో కరోనా తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా సోకినవారి సంఖ్య మూడు కోట్ల మార్కును దాటింది. నాలుగు లక్షలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
గర్ల్ ఫ్రెండ్ను బయటి వ్యక్తికి తెలియకుండా పదేళ్ల పాటు ఒకే గదిలో దాచిపెట్టాడా వ్యక్తి. అలించువట్టిల్ రహమాన్ అనే కేరళ వ్యక్తి వార్త వైరల్ అయింది.
కేరళలోని కన్నూరకు చెందిన ఓ వ్యక్తి కోవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్నాడు. ఇప్పుడు చాలదన్నట్టు కోవిషీల్డ్ టీకా కూడా తీసుకుంటానంటూ పట్టుబడుతున్నాడు.
లాటరీ నిర్వాహకులు టిక్కెట్ పై ఇచ్చిన ఫోన్ నెంబర్ కు కాల్ చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే సునీల్ ఇచ్చిన ఫోన్ నెంబర్ కేరళలో ఉన్న తన భార్యది కావటంతో నిర్వాహకులు సునీల్ కు సమాచారం అందించలేకపోయారు.
అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేము. ఒక్కసారి లక్ తగిలిందంటే చాలు జీవితమే మారిపోతుంది. నిరుపేద కూడా రాత్రికి రాత్రే సంపన్నుడు అయిపోతాడు. తాజాగా ఓ ట్యాక్సీ డ్రైవర్ కి జాక్ పాట్ తగిలింది.
పిల్లలు అడిగిన బొమ్మలు తల్లిదండ్రులు కొనివ్వడం చేయడం. వారు ఏది అడిగితే అది కొనిచ్చి వారి కళ్లలో ఆనందం చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే, కేరళకు చెందిన ఒక వ్యక్తి మరో అడుగు ముందుకేశాడు. ఎవరూ చేయని పని చేశాడు. తన క్రియేటివిటీతో తన పిల్లలు ఆడుకో�
బిల్డింగ్ పై నిలబడిన ఓ వ్యక్తి అమాంతం..ఒక్కసారిగా వెనక్కు పడిపోయాడు.
నాలుగు సంవత్సరాల వయస్సున్న క్యాన్సర్ పేషెంట్ కు మందులివ్వడానికి కేరళలో మందులు అమ్మేవ్యక్తి 150కిలోమీటర్లు ప్రయాణించాడు. కేరళలోని తిరువనంతపురం రీజనల్ క్యాన్సర్ సెంటర్లో కీమో థెరఫీ ట్రీట్ మెంట్ తీసుకుంటుంది పేషెంట్. ఇటీవల లాక్డౌన్ కారణంగ�
అతడో రోజువారీ కూలీ. రెక్కాడితేకానీ డొక్క ఆడదు. ఒక రోజు పని మానేస్తే పూట పస్తులుండాల్సిన పరిస్థితి. అప్పులపాలైన అతడు వచ్చిన చాలీచాలనీ కూలీ డబ్బులతోనే తన కుటుంబాన్ని నెట్టుకుస్తున్నాడు. బ్యాంకుల్లో లోను తీసుకున్నాడు. అప్పుల భారం పడింది. అప�