Home » Kesineni Sivanath
ఇద్దరు నేతల నుంచి వివరణ తీసుకున్న క్రమశిక్షణ కమిటీ.. నేతల వివరణతో పాటు స్థానిక పరిస్థితులపైనా ముఖ్యమంత్రికి నివేదిక అందజేశారు.
నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతారని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. కొలికపూడి వ్యవహారం తిరువూరులోనే కాదు..రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.
ఒకరినొకరు కోవర్టులు అంటూ దుమ్మెత్తిపోసుకోవడంతో ఇష్యూ పెద్దది అయింది. దీంతో టీడీపీ అధిష్టానం సీరియస్ అయి..అటు ఎంపీ కేశినేని చిన్నిని..ఇటు ఎమ్మెల్యే కొలికపూడిని
వైసీపీ నాయకులతో అంటకాగితే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఊరుకునే పరిస్థితి లేదు.
ఇద్దరినీ పార్టీ ఆఫీస్ కు పిలిచారు. ఇరువురితో టీడీపీ అధిష్ఠానం భేటీ కానుంది.
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.
ఇప్పుడు వారు చీల్చే ఓట్లు కూడా ప్రధాన పార్టీల తలరాతలను మార్చబోతున్నట్లు చెబుతున్నారు. దీంతో విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠే ఎక్కువగా కనిపిస్తోంది.