Home » Kethireddy Venkatarami Reddy
అందుకే వైసీపీ నేతలు సరికొత్త రాగం ఎత్తుకున్నారన్న టాక్ వినిపిస్తోంది.
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసలు కేతిరెడ్డి మనసులో ఏముంది? ఆయన ఎందుకు నియోజకవరంగంలో యాక్టీవ్ కావడం లేదన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. వాస్తవంగా ధర్మవరంలో చాలా సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
నోటీసులు ఇచ్చిన అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు.
అధికారంలో ఉండగా, చేసింది చెప్పుకోలేకపోయామని చెబుతున్న కేతిరెడ్డి ఏ పనులు చేశారో చెబితే ఇప్పటికైనా తెలుస్తుంది కదా? అంటూ నిలదీస్తున్నారు నెటిజనం.
ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ... సొంత పార్టీలో తప్పులను ఎత్తిచూపుతున్న కేతిరెడ్డి.... రాజకీయంగా ఏమైనా మార్పు కోరుకుంటున్నారా? అనే విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
తెలంగాణలో కేటీఆర్ ధరణి పేరుతో భూ మాఫియాకు తెరలేపినట్లే.. ధర్మవరంలో కేతిరెడ్డి ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూములను కబ్జా చేశారని ఆరోపించారు.
ఏమాత్రం అవగాహనలేని అశ్వినీదత్, కేకే, ప్రశాంత్ కిషోర్ కూటమికి 160 సీట్లు వస్తాయని ముందుగానే ఎలా చెప్పగలిగారని కేతిరెడ్డి ప్రశ్నించారు.
దయచేసి.. నన్ను కలవడానికి ఎవరూ రావొద్దు. నాపై సానుభూతి చూపొద్దు. జాలి పడటం, బాధపటం నాకు నచ్చదు.
Kethireddy: మరి ఇక ఆయనకెందుకు ఓటు వేయాలని, ఆయనను ఎలా నమ్మాలని కేతిరెడ్డి ప్రశ్నించారు.