-
Home » Kethireddy Venkatarami Reddy
Kethireddy Venkatarami Reddy
పౌరుషం చూపించాల్సింది నా మీద కాదు, వారి మీద..: జేసీ ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డి కౌంటర్
"నువ్వు, నీ కొడుకు ఈ వయసులో డ్యాన్సులు చేయడం ఏంటి? నాకు సంస్కారం ఉంది.. అందుకే దీని గురించి మాట్లాడను" అని అన్నారు.
ధర్మవరం మాజీ ఎమ్మెల్యేపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్.. రండి చూసుకుందాం
JC Prabhakar Reddy : రాయలసీమ నేతలకు పౌరుషం లేదన్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
తోపుదుర్తి వర్సెస్ కేతిరెడ్డి.. ధర్మవరంలో రాప్తాడు రాజకీయం.. ఇందుకేనా.?
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కన్ను ధర్మవరంపై పడిందన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఆయన ధర్మవరంపై కాస్త ఫోకస్ పెంచారట.
మొన్న కేతిరెడ్డి.. నిన్న వాసుపల్లి.. వైసీపీ నేతల అసంతృప్తి రాగం.. ఏం జరుగుతోంది.. పూర్తి వివరాలు?
అందుకే వైసీపీ నేతలు సరికొత్త రాగం ఎత్తుకున్నారన్న టాక్ వినిపిస్తోంది.
చంద్రబాబు, పవన్ కల్యాణ్, విజయసాయిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధర్మవరంలో ఎందుకు యాక్టీవ్ కావడం లేదు? కారణం అదేనా?
అసలు కేతిరెడ్డి మనసులో ఏముంది? ఆయన ఎందుకు నియోజకవరంగంలో యాక్టీవ్ కావడం లేదన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. వాస్తవంగా ధర్మవరంలో చాలా సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి బిగ్ షాక్..!
నోటీసులు ఇచ్చిన అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు.
మీరు మారరా? మాజీ సీఎం జగన్కు కేతిరెడ్డి ఇచ్చిన సలహాపై వైసీపీలో ఫైర్..!
అధికారంలో ఉండగా, చేసింది చెప్పుకోలేకపోయామని చెబుతున్న కేతిరెడ్డి ఏ పనులు చేశారో చెబితే ఇప్పటికైనా తెలుస్తుంది కదా? అంటూ నిలదీస్తున్నారు నెటిజనం.
సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు..! కేతిరెడ్డిలో సడెన్గా ఎందుకింత మార్పు, ఆ పార్టీలో చేరతారా?
ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ... సొంత పార్టీలో తప్పులను ఎత్తిచూపుతున్న కేతిరెడ్డి.... రాజకీయంగా ఏమైనా మార్పు కోరుకుంటున్నారా? అనే విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
తెలంగాణలో కేటీఆర్, ధర్మవరంలో కేతిరెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారు- ఏపీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణలో కేటీఆర్ ధరణి పేరుతో భూ మాఫియాకు తెరలేపినట్లే.. ధర్మవరంలో కేతిరెడ్డి ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూములను కబ్జా చేశారని ఆరోపించారు.