Home » key
ఆమెను హతమార్చిన అనంతరం, వివరాలు దొరక్కుండా ఉండడానికి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వివిధ ప్రదేశాల్లో వాటిని పడేశాడు. ఇంట్లో మిగిలిన కొన్ని భాగాల్ని తగలబెట్టేందుకు ప్రయత్నించాడు. పోలీసులకు మొదటగా చనిపోయిన మహిళ కాళ్లు లభించాయి
మరోవైపు గవర్నమెంట్ వెహికల్గా ఇన్నోవా కారుకు టెంపరరీ రిజిస్ట్రేషన్ జరిగిందని పోలీసులు గుర్తించారు. నెంబర్ ప్లేట్ లేకుండానే హైదరాబాద్లో ఇన్నోవా తిరిగింది. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడే ఇన్నోవాను తీసుకొచ్చాడని పోలీసు అధికారులు అనుమ
UK Mystery returns 11th century tower key for 50 years : ఎవరిదైనా తాళం చెవి అనుకోకుండా తీసుకునిగానీ..లేదా వేరే కారణాలతో గానీ పట్టుకెళ్లిపోతే..దాన్ని వెంటనే తిరిగి ఇచ్చేస్తాం. అలా వెంటనే ఇవ్వటం కుదరకపోతే..రెండు మూడు రోజుల తరువాత ఇస్తాం.అంతగా కాకుంటే మరో వారం రోజులు పడుతుందేమో. �
కరోనా వైరస్ విజృంభించి రోజులు గడుస్తున్నాయి. కేసుల మీద కేసులు వెలుగు చూస్తున్నాయి. భారతదేశంలో 2020, మార్చి 28వ తేదీ శనివారం వరకు 800పైగానే కేసులు నమోదవుతున్నాయి. 21 మంది దాక చనిపోయారు. కేరళ రాష్ట్రంలో మొట్టమొదటి మృతి చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రా�
కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. హై లెవల్ మీటింగ్ అనంతరం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయ్యింది. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించిన వివ�
జేఎన్యూలో విద్యార్థులపై దాడి ఘటనలో ముసుగు ధరించిన వ్యక్తులకు సంబంధించి పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ముసుగులు ధరించి వచ్చిన దుండగుల ఆచూకీ వెల్లడవుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఆర్టీసీ ముగింపు పలకాలని తమ ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని.. అసంబద్ధమైన డిమాండ్లతో అనాలోచితంగా సమ్మె చేశారని.. పూర్తి బాధ్యత వారిదేనని తెలంగాణ సీఎం కేసీఆర్..స్పష్టం చేశారు. అర్థం, పర్థం లేకుండా పలు పార్టీలు వ్యాఖ్యానిస్తున్నారని ప్రతిపక్ష �
శబరిమల ఆలయ విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆలయ నిర్వాహణకు కొత్త చట్టాన్ని ఏర్పాటు చేయాలని, గతంలో చెప్పినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. 2019, నవంబర్ 20వ తేదీ బుధవారం విచారణ జరిపి ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ కార్యక్రమాలు మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. అందులో భాగంగా టి. క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎనిమిది అంశాలపై మంత్రుల కమిటీలు నియమించింది. కార్యక్రమాలను పర్యవేక్షించి..మంత్రివర్
భారత్ తో కలిసి పని చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత్, అమెరికాలకు సరిహద్దు భద్రతే కీలకమని తెలిపారు. సరిహద్దు భద్రత విషయంలో నిరంతరం భారత్ కు సహకరిస్తామని చెప్పారు. హౌడీ మోడీ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగించారు. ఇరు దేశా