Home » KIDNAPPING
Hafeez Peta land dispute : ఇప్పుడు అందరి దృష్టి హఫీజ్పేట్ భూ వివాదంపైనే ఉంది. సుమారు 25 ఎకరాలకు సంబంధించిన భూ వివాదం నేపథ్యంలో ప్రవీణ్ రావ్, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియల మధ్య ఎన్నో ఏళ్లుగా విభేదాలున్నాయి. అసలు హాఫీజ్పేట్ భూ వివాదానికి భూమా కుటు�
Hafeezpet Land Issue : రాజధానిలో కలకలం రేపిన ప్రవీణ్రావు, ఆయన సోదరుల అపహరణ కేసులో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు పోలీసులు గుర్తించారు. హఫీజ్పేటలోని 25 ఎకరాల భూ లావాదేవీలకు సంబంధించిన వివాదామే కిడ్నాప్ వరకు తీసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు�
bowenpally kidnap case : బోయిన్పల్లి కిడ్నాప్ ముఠా నాయకుడు శ్రీనుగా పోలీసులు గుర్తించారు. కిడ్నాప్లో గుంటూరుకు చెందిన మాడాల శ్రీను కీలకంగా వ్యవహరించాడు. భూమా అఖిలప్రియ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా శీనుకు పేరుంది. నంద్యాల ఉపఎన్నికల్లోనూ అతడు కీల�
Akhil Priya’s husband in Bangalore? : బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. భార్గవ్ రామ్ సోదరుడు చంద్ర హౌస్ కి�
Kidnapping scandal in Bowenpally : హైదరాబాద్ బోయిన్పల్లిలో కిడ్నాప్ కలకలం చెలరేగింది. హాకీ మాజీ ప్లేయర్ ప్రవీణ్రావు కుటుంబ సభ్యులు కిడ్నాప్నకు గురయ్యారు. ప్రవీణ్రావుతో పాటు.. ఆయన సోదరులు నవీన్రావు, సునీల్రావును గుర్తు తెలియని దుండగులు రాత్రి కిడ్నాప�
Minor boy Kidnapping, killed by mother’s lover : వితంతు మహిళతో, పెళ్లైన వ్యక్తి ఏర్పరుచుకున్న వివాహేతర సంబంధం ఆమె కుమారుడ్ని బలిగొంది. ఈ దారుణం ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీలోని నిహాల్ విహార్ ఏరియాలో నివసించే ఓ మహిళకు కొన్నేళ్ల క్రితం భర్త చనిపోయాడు. తన 15 ఏళ్ల కుమారుడి
Man Arrested For Kidnapping : భార్యను ఇంటికి రప్పించేందుకు సొంత కొడుకునే కిడ్నాప్ చేయించాడో ఓ తండ్రి. తన మనవడిని ఎవరో కిడ్నాప్ చేశారని Tathawade ప్రాంతానికి చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేశారు. 30 సంవత్
ప్రేమలో పడిన 19 ఏళ్ల అమ్మాయి తండ్రి నుంచి కోటిరూపాయలు కొట్టేయటానికి సినీ ఫక్కీలో కిడ్నాప్ డ్రామా ఆడింది. ధ్రిల్లర్ సినిమాను తలపించేలా సాగిన డ్రామా ఎపిసోడ్ లో పోలీసులు రంగంలోకి దిగి విచారించే సరికి ఇందతా నాటకమని తేలటంతో కధ అడ్డం తిరిగింది. �
సీబీఐ ఆఫీసర్లమని చెప్పి ఒక వ్యక్తిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఇందులో కిడ్నాప్ కు గురైన వ్యక్తి మణిపూర్ సీఎం సోదరుడు ఎన్ బిరెన్ సింగ్ కావటం గమనార్హం. పోలీసులు అందించిన వివరాల ప్రకారం. బిరెన్ సింగ్ సోదరుడు టోంగ్బ్రామ్ లుఖోయ్ సింగ్ క
విజయవాడలో జరిగిన రెండు నెలల చిన్నారి కిడ్నాప్ కేసులో ట్విస్టులు బైటపడ్డాయి. పాప మేనమామ అఖిల్ పాపను కిడ్నాప్ చేసినట్లుగా తేలింది. అఖిల్ ను కిడ్నాప్ కు ప్రోత్సహించిన అతడి బాబాయి భగవత్ రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్